ప్రవాసీయుల జేబుకి కంత పెడుతున్న దంత వైద్యం
- October 18, 2017
కువైట్ : ప్రవాసీయులకు రాయితీని ఇచ్చే ప్రజా దంతవైద్య్ సేవలు మరింతం ప్రియం కానున్నాయి. ఇతర వైద్య సేవల మాదిరిగానే దంతసేవలు ఛార్జీలు పెంచబడతాయని , ఎంపీ సఫా అల్-హషీం తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.దేశంలో ప్రవాసీయుల పైనే ఎల్లప్పుడూ లక్ష్యంగా పెట్టుకొన్న ఏకైక మహిళా ఎంపీ, విదేశీయులకు సైతం దంత ఆరోగ్య సేవలకు రుసుము పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయంలో, ఆరోగ్య మంత్రి డాక్టర్ జమాల్ అల్-హర్బి క్రొత్త రుసుములను నిర్ణయించటానికి ముందుగా దంతవైద్యులను కలుసుకున్నారు. ముందుగా, దంత వైద్యసంబంధ విషయాల కోసం అసిస్టెంట్ అండర్ ప్రాసిక్యూటర్ ఫీజు పెంపులో దంత క్లినిక్లను సందర్శించే నిర్వాసితులను ఆ జాబితాలో చేర్చకూడదని సూచించారు.
తాజా వార్తలు
- అమరనాథ్ యాత్ర తేదీలు ఖరారు..
- తిరుమల శ్రీవారి జులై నెల సేవా టికెట్ల విడుదల
- ఈస్ట్-వెస్ట్ పైప్లైన్ ఫుల్ పంపింగ్ సామర్థ్యం పునరుద్ధరణ..!!
- ఉమ్ సలాల్ సెంట్రల్ మార్కెట్ లో మున్సిపల్ మినిస్టర్ తనిఖీలు..!!
- దుబాయ్-చైనా ఆర్థిక సంబంధాల విస్తరణపై చర్చలు..!!
- 24-గంటలపాటు ఫుడ్ హబ్ ప్రారంభం..!!
- 15 ఏళ్ల ప్రవాస బాలిక ఆచూకీ లభ్యం..!!
- భారీ వర్షాల నేపథ్యంలో సౌదీలో క్లాసులు రద్దు..!!
- గోల్డెన్ వీసా హోల్డర్లు విదేశాల నుంచి పని చేయవచ్చా?
- సౌదీ అరేబియాలో తెలుగు సమాఖ్య సేవా గాథ—నిరాశలో ఉన్న వ్యక్తికి కొత్త జీవితం









