బాబును కలిసిన తానా ప్రతినిధులు

- October 18, 2017 , by Maagulf
బాబును కలిసిన తానా ప్రతినిధులు

చికాగో: అమెరికా పర్యటలో భాగంగా ఏపి సీఎం చంద్రబాబును తానా ప్రతినిధులు కలిశారు. అనంతరం అమెరికాలో 20 నగరాల్లో 5కే రన్ నిర్వహిస్తున్నామని, 5కె రన్ కార్యక్రమాల ద్వారా వచ్చిన ఆదాయంతో ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తామని ముఖ్యమంత్రికి తెలిపిన తానా ప్రతినిధులు. 2 మిలియన్ డాలర్లతో అమరావతిలో తానా భవన్ నిర్మించేందుకు, అందుకు అవసరమైన స్థలం కేటాయించాలని ముఖ్యమంత్రి చంద్రబాబుకు తానా ప్రతినిధుల అభ్యర్ధన. ప్రతిపాదనలు పంపితే పరిశీలిస్తామని తెలిపిన ముఖ్యమంత్రి చంద్రబాబు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com