బహ్రైన్ లో బాంబుదాడి ప్రయత్నం భగ్నం - 47 మంది అరెస్టు
- November 05, 2015
భద్రతా దళాలు నిర్వహించిన తీవ్రవాద వ్యతిరేక ఆపరేషన్ లో నెట్ వర్క్ ని కనిపెట్టి, 47 మంది అనుమానితులను అరెస్టు చేసినట్టు ఆంతరంగిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ సంఘటనలో హాయ్ గ్రేడు విస్ఫోటన పదార్ధాలు, బాంబు తయారీ పదార్ధాలు మరియు ఆయుధాలను జనావాస ప్రాంతాలో స్వాధీనం చేసుకున్నట్టు వాటి తో పాటు బాంబు తయారీ యంత్రాలు మరియు లేబొరేటరీ ని కూడా కనుగొనబడ్డాయని కూడా అధికారులు తెలియ జేసారు.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







