దుబాయ్ చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు
- October 21, 2017దుబాయ్: ఎన్నారై లను దృష్టిలో పెట్టుకొని 'ఏపీఎన్ఆర్టీ' రూపొందించిన పాలసీ 'ఎన్నారై పాలసీ'. దుబాయ్ లో నేడు జరగనున్న ఎన్నారై పాలసీ లోగో మరియు పాలసీ లాంచ్ కు మరియు ఆంధ్ర రాష్ట్ర కొత్త రాజధాని అయిన అమరావతి లో పెట్టుబడులు కోసం దుబాయ్ విచ్చేసారు ఏపీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. వీరికి ఎయిర్పోర్ట్ లో పుష్ప గుచ్చాలతో ఏపీ మినిస్టర్లు మరియు యూఏఈ, కువైట్, సౌదీ కో ఆర్డినేటర్లు ఘన స్వాగతం పలికారు.
తాజా వార్తలు
- అద్భుతంగా 'వరల్డ్ తెలుగు కన్సార్టియం' అంతర్జాల సమావేశం
- లండన్లో కత్తిపోట్లు..పలువురికి గాయాలు
- ఈసీ నిషేధం పై స్పందించిన కేసీఆర్..
- ‘వందే భారత్’ మెట్రో ఫస్ట్ లుక్
- రెండేళ్ల పాటు కాలేజీ విద్యార్థులకు ఉచిత ట్రాన్స్ పోర్ట్
- త్వరలో DXB విమానాశ్రయం మూసివేత?
- కొన్ని ప్రాంతాలలో దుమ్ము తుఫాను.. హెచ్చరిక జారీ
- భారీ వర్షాల తర్వాత 30% పెరిగిన ప్రీమియంలు..!
- కువైట్లో విద్యుత్ కోతలపై ఆందోళనలు..!
- పాలస్తీనా రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపు..సౌదీ క్యాబినెట్ పిలుపు..!