దుబాయ్ చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు

- October 21, 2017 , by Maagulf

దుబాయ్: ఎన్నారై లను దృష్టిలో పెట్టుకొని 'ఏపీఎన్ఆర్టీ' రూపొందించిన పాలసీ 'ఎన్నారై పాలసీ'. దుబాయ్ లో నేడు జరగనున్న ఎన్నారై పాలసీ లోగో మరియు పాలసీ లాంచ్ కు మరియు ఆంధ్ర రాష్ట్ర కొత్త రాజధాని అయిన అమరావతి లో పెట్టుబడులు కోసం దుబాయ్ విచ్చేసారు ఏపీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. వీరికి ఎయిర్పోర్ట్ లో  పుష్ప గుచ్చాలతో ఏపీ మినిస్టర్లు మరియు యూఏఈ, కువైట్, సౌదీ కో ఆర్డినేటర్లు  ఘన స్వాగతం పలికారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com