ఇక పై విశ్రాంతి తీసుకోనున్న గానకోకిల ఎస్. జానకి
- October 23, 2017
ఆరు దశాబ్దాలుగా తన పాటలతో అలరించిన గానకోకిల ఎస్.జానకి ఇక విశ్రాంతి తీసుకుంటానని ప్రకటించారు. 65 ఏళ్ల కిందట మైసూరులో పాటలు పాడడం ప్రారంభించానని.. తన చివరి కచేరీ కూడా అక్కడే ఇచ్చి గాయనిగా రిటైరవుతానని వెల్లడించారు. ఈ నెల 28వ తేదీన మానసగంగోత్రి మైదానంలో చివరి కచేరీ చేయనున్నట్లు జానకి ప్రకటించారు. ఆదివారం మైసూరులో ఆమె మాట్లాడుతూ.. వయసు పైబడుతున్నందున పాడడం కష్టంగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
తాజా వార్తలు
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!
- ముబారక్ అల్-కబీర్ పోర్టు ఘటన..ఖండించిన కువైట్..!!
- అజర్బైజాన్లోని విమానాశ్రయం పై ఇరాన్ దాడి..!!
- మళ్లీ విమాన కార్యకలాపాలను నిలిపివేసిన బహ్రెయిన్..!!
- ఫైర్ వర్క్స్ పై పోలీసుల వార్న్..Dh100,000 ఫైన్, ఏడాది జైలు..!!









