ఇక పై విశ్రాంతి తీసుకోనున్న గానకోకిల ఎస్. జానకి
- October 23, 2017ఆరు దశాబ్దాలుగా తన పాటలతో అలరించిన గానకోకిల ఎస్.జానకి ఇక విశ్రాంతి తీసుకుంటానని ప్రకటించారు. 65 ఏళ్ల కిందట మైసూరులో పాటలు పాడడం ప్రారంభించానని.. తన చివరి కచేరీ కూడా అక్కడే ఇచ్చి గాయనిగా రిటైరవుతానని వెల్లడించారు. ఈ నెల 28వ తేదీన మానసగంగోత్రి మైదానంలో చివరి కచేరీ చేయనున్నట్లు జానకి ప్రకటించారు. ఆదివారం మైసూరులో ఆమె మాట్లాడుతూ.. వయసు పైబడుతున్నందున పాడడం కష్టంగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
తాజా వార్తలు
- దుబాయ్ కి పంపుతానని చెప్పి ఘరానా మోసం చేసిన ఏజెంట్
- ఏపీలో ఎన్నికల హింస పై 13 మందితో సిట్ ఏర్పాటు..
- అమ్మ ఆదర్శ పాఠశాల, వరి ధాన్యం కొనుగోళ్ల పై కీలక ఆదేశాలు జారీ
- ఖతార్లోని మ్యూజియమ్స్.. ఫ్రీ ఎంట్రీ
- చెక్స్ బౌన్స్. పరిహారంగా BD64,000
- 'అబ్షర్' ద్వారా యాక్సిడెంట్ రిపోర్టింగ్, వెహికల్ బదిలీ
- ఒమన్లో కొన్ని బ్యాంకు నోట్లు త్వరలోఉపసంహరణ..!
- ఆన్లైన్లో వస్తువులను విక్రయిస్తున్నారా? పోలీసుల హెచ్చరిక
- 1,300 కంపెనీలకు Dh100,000 జరిమానా..!
- IIT ఢిల్లీ–అబుధాబి.. ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల