భారతీయులు దుబాయిలో ఆస్తులు కొనడానికి 7 కారణాలు
- November 06, 2015
అనేక సంవత్సరాల నుండి భారతీయులు అత్యధిక ప్రతిఫలం లభించడం, మంచి పెట్టుబడి సాధనంగా ఉండడమే కాకుండా ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరమైన దుబాయిలో భాగం కావడం తమ హోదాకు చిహ్నంగా భావించి ఇక్కడ పెట్టుబడులు పెడుతున్నారు. 2015 సంవత్సరంలో మొదటి తొమ్మిది నెలల వరకు, దుబాయి రియాల్ ఎస్టేట్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టిన ప్రవసీయులందరిలో, 713 బిలియన్ డాలర్ల పెట్టుబడితో భారతీయులు ప్రధములుగా నిలిచారు.
ఇందుకు కారణాలు:
1. తగ్గిన ధరలు 2.లాభదాయకమైన ఫలితాలు 3. పెట్టుబడిపై కచ్చితమైన లాభాలు 4. పన్నులు లేని రాబడి 5. క్షేమం, భద్రత 6. పర్యాటక కేంద్రం 7. ఇండియా నుండి సామీప్యత
తాజా వార్తలు
- స్పైస్జెట్లో భారీ లేఆఫ్స్…500 మందికి షాక్
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!
- అల్-వాఫ్రాలో అగ్నిప్రమాదం..!!
- ఉక్కు శాఖ మంత్రి హెచ్.డి.కుమారస్వామికి సీఎం రేవంత్ రెడ్డి వినతి
- ఏపీలో అత్యవసర వైద్య సేవల్లో కొత్త శకం
- కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2 శాతం డీఏ పెంపు









