భారతీయులు దుబాయిలో ఆస్తులు కొనడానికి 7 కారణాలు
- November 06, 2015
అనేక సంవత్సరాల నుండి భారతీయులు అత్యధిక ప్రతిఫలం లభించడం, మంచి పెట్టుబడి సాధనంగా ఉండడమే కాకుండా ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరమైన దుబాయిలో భాగం కావడం తమ హోదాకు చిహ్నంగా భావించి ఇక్కడ పెట్టుబడులు పెడుతున్నారు. 2015 సంవత్సరంలో మొదటి తొమ్మిది నెలల వరకు, దుబాయి రియాల్ ఎస్టేట్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టిన ప్రవసీయులందరిలో, 713 బిలియన్ డాలర్ల పెట్టుబడితో భారతీయులు ప్రధములుగా నిలిచారు.
ఇందుకు కారణాలు:
1. తగ్గిన ధరలు 2.లాభదాయకమైన ఫలితాలు 3. పెట్టుబడిపై కచ్చితమైన లాభాలు 4. పన్నులు లేని రాబడి 5. క్షేమం, భద్రత 6. పర్యాటక కేంద్రం 7. ఇండియా నుండి సామీప్యత
తాజా వార్తలు
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
- ఇరాన్ వైమానిక దాడులను భగ్నం చేసిన బహ్రెయిన్ రక్షణ దళం
- ఇరాన్ దాడితో కువైట్ విద్యుత్, నీటి డిస్టిలేషన్ ప్లాంట్కు నష్టం
- తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 30 గంటల నిరీక్షణ
- అమ్మ, నాన్నల ప్రోత్సాహంతో నీట్ లో 423 ర్యాంక్
- 230 కి.మీ. వేగంతో దూసుకెళ్లిన డ్రైవర్.. 50 వేల దిర్హామ్ జరిమానా..!!
- సౌదీ అరేబియాలో ఇద్దరు యెమెన్ ప్రవాసులు అరెస్ట్..!!







