భారతీయులు దుబాయిలో ఆస్తులు కొనడానికి 7 కారణాలు
- November 06, 2015అనేక సంవత్సరాల నుండి భారతీయులు అత్యధిక ప్రతిఫలం లభించడం, మంచి పెట్టుబడి సాధనంగా ఉండడమే కాకుండా ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరమైన దుబాయిలో భాగం కావడం తమ హోదాకు చిహ్నంగా భావించి ఇక్కడ పెట్టుబడులు పెడుతున్నారు. 2015 సంవత్సరంలో మొదటి తొమ్మిది నెలల వరకు, దుబాయి రియాల్ ఎస్టేట్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టిన ప్రవసీయులందరిలో, 713 బిలియన్ డాలర్ల పెట్టుబడితో భారతీయులు ప్రధములుగా నిలిచారు.
ఇందుకు కారణాలు:
1. తగ్గిన ధరలు 2.లాభదాయకమైన ఫలితాలు 3. పెట్టుబడిపై కచ్చితమైన లాభాలు 4. పన్నులు లేని రాబడి 5. క్షేమం, భద్రత 6. పర్యాటక కేంద్రం 7. ఇండియా నుండి సామీప్యత
తాజా వార్తలు
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్కు సయ్యద్ థెయాజిన్
- హోలోగ్రామ్లుగా యూఏఈ ల్యాండ్మార్క్లు..!
- బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్లో నిందితుడి అరెస్ట్