కతార్ లో పెరగనున్న లాండ్రీ చార్జీలు

- November 06, 2015 , by Maagulf
కతార్ లో పెరగనున్న లాండ్రీ చార్జీలు

కతార్ లో కొత్త స్లాబ్ విధానం వలన పెరిగిన నీరు మరియు కరెంటు చార్జీలు పెరిగిన నేపధ్యంలో, కతార్ లోని లాండ్రీ ఆపరేటర్లు కుడా చార్జీలు పెంచాలని నిర్ణయించుకున్నారు. మాన్సౌరా ఏరియా లోని ఒక లాండ్రీ ఆపరేటర్ - ఈ కొత్త స్లాబ్ విధానం, పెరిగిన నెలసరి అద్దెల వలన చార్జీలను పెంచక పొతే తాము నిలదోక్కుకోలేమని వాపోతుండగా, లాండ్రీ వారు క్రమమైన రేట్లను పాటించడం లేదని, కొన్ని ప్రాంతాలలో ఇప్పటికే రెట్లు పెంచేసారని వినియోగదారులు ఆరోపిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com