కతార్ లో పెరగనున్న లాండ్రీ చార్జీలు
- November 06, 2015
కతార్ లో కొత్త స్లాబ్ విధానం వలన పెరిగిన నీరు మరియు కరెంటు చార్జీలు పెరిగిన నేపధ్యంలో, కతార్ లోని లాండ్రీ ఆపరేటర్లు కుడా చార్జీలు పెంచాలని నిర్ణయించుకున్నారు. మాన్సౌరా ఏరియా లోని ఒక లాండ్రీ ఆపరేటర్ - ఈ కొత్త స్లాబ్ విధానం, పెరిగిన నెలసరి అద్దెల వలన చార్జీలను పెంచక పొతే తాము నిలదోక్కుకోలేమని వాపోతుండగా, లాండ్రీ వారు క్రమమైన రేట్లను పాటించడం లేదని, కొన్ని ప్రాంతాలలో ఇప్పటికే రెట్లు పెంచేసారని వినియోగదారులు ఆరోపిస్తున్నారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక
- స్పైస్జెట్లో భారీ లేఆఫ్స్…500 మందికి షాక్
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!









