క్లాసికల్ గాయని గిరిజాదేవి కన్నుమూత
- October 24, 2017
ప్రముఖ గాయని గిరిజాదేవి(88) కన్నుమూశారు. గుండెపోటుతో కోల్కతాలోని బీఎం బిర్లా ఆసుపత్రిలో చేరిన ఆమె చికిత్స పొందుతూ మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. గిరిజాదేవి మూడు పద్మ అవార్డులు అందుకున్నారు. 2016లో పద్మవిభూషణ్ అందుకున్నారు. సంగీత నాటక అకాడమీ అవార్డును గెలుచుకుని మంచి గుర్తింపు పొందారు. గిరిజాదేవి మృతి పట్ల పలువురు గాయకులు, వివిధ రంగాల ప్రముఖులు సంతాపం తెలిపారు.
తాజా వార్తలు
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!







