క్లాసికల్ గాయని గిరిజాదేవి కన్నుమూత
- October 24, 2017
ప్రముఖ గాయని గిరిజాదేవి(88) కన్నుమూశారు. గుండెపోటుతో కోల్కతాలోని బీఎం బిర్లా ఆసుపత్రిలో చేరిన ఆమె చికిత్స పొందుతూ మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. గిరిజాదేవి మూడు పద్మ అవార్డులు అందుకున్నారు. 2016లో పద్మవిభూషణ్ అందుకున్నారు. సంగీత నాటక అకాడమీ అవార్డును గెలుచుకుని మంచి గుర్తింపు పొందారు. గిరిజాదేవి మృతి పట్ల పలువురు గాయకులు, వివిధ రంగాల ప్రముఖులు సంతాపం తెలిపారు.
తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







