క్లాసికల్ గాయని గిరిజాదేవి కన్నుమూత
- October 24, 2017
ప్రముఖ గాయని గిరిజాదేవి(88) కన్నుమూశారు. గుండెపోటుతో కోల్కతాలోని బీఎం బిర్లా ఆసుపత్రిలో చేరిన ఆమె చికిత్స పొందుతూ మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. గిరిజాదేవి మూడు పద్మ అవార్డులు అందుకున్నారు. 2016లో పద్మవిభూషణ్ అందుకున్నారు. సంగీత నాటక అకాడమీ అవార్డును గెలుచుకుని మంచి గుర్తింపు పొందారు. గిరిజాదేవి మృతి పట్ల పలువురు గాయకులు, వివిధ రంగాల ప్రముఖులు సంతాపం తెలిపారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









