ఇండియన్ నేవల్ అధికారిని కలిసిన మస్కట్ డిప్యూటీ గవర్నర్
- October 26, 2017
మస్కట్: మస్కట్ డిప్యూటీ గవర్నర్ సయ్యిద్ సైద్ బిన్ ఇహ్రమీమ్ అల్ ముసైది, ఇండియన్ కోస్ట్గార్డ్ షిప్ సమర్థ్లో వచ్చిన కమాండింగ్ ఆఫీసర్కి తన కార్యాలయంలో స్వాగతం పలికారు. ఇరు దేశాలకు సంబంధించి వివిధ అంశాలపై ఈ సందర్భంగా ఇరువురి మధ్యా చర్చ జరిగింది. గవర్నరేట్ ఆఫ్ మస్కట్ గురించి పలు విషయాల్ని భారత నేవీ అధికారితో చర్చించారు సయ్యిద్ సైద్ బిన్ ఇబ్రహీమ్ బుసైది. మస్కట్ గవర్నరేట్ పరిధిలోని చారిత్రక కట్టడాలు, వారసత్వ కట్టడాలు, చారిత్రక ప్రదేశాల గురించి బుసైదీ ద్వారా తెలుసుకున్న ఇండియన్ నేవీ అధికారి సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు.
తాజా వార్తలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!







