ఇండియన్ నేవల్ అధికారిని కలిసిన మస్కట్ డిప్యూటీ గవర్నర్
- October 26, 2017
మస్కట్: మస్కట్ డిప్యూటీ గవర్నర్ సయ్యిద్ సైద్ బిన్ ఇహ్రమీమ్ అల్ ముసైది, ఇండియన్ కోస్ట్గార్డ్ షిప్ సమర్థ్లో వచ్చిన కమాండింగ్ ఆఫీసర్కి తన కార్యాలయంలో స్వాగతం పలికారు. ఇరు దేశాలకు సంబంధించి వివిధ అంశాలపై ఈ సందర్భంగా ఇరువురి మధ్యా చర్చ జరిగింది. గవర్నరేట్ ఆఫ్ మస్కట్ గురించి పలు విషయాల్ని భారత నేవీ అధికారితో చర్చించారు సయ్యిద్ సైద్ బిన్ ఇబ్రహీమ్ బుసైది. మస్కట్ గవర్నరేట్ పరిధిలోని చారిత్రక కట్టడాలు, వారసత్వ కట్టడాలు, చారిత్రక ప్రదేశాల గురించి బుసైదీ ద్వారా తెలుసుకున్న ఇండియన్ నేవీ అధికారి సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు.
తాజా వార్తలు
- మామిడి రసం తాగి 400 మందికి ఫుడ్ పాయిజన్.. 60 మంది పరిస్థితి విషమం!
- ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం
- తెలంగాణలో బస్సులు బంద్ ..ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు !
- రియాద్ లో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు
- హాంకాంగ్లో ఘనంగా ఉగాది వేడుకలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ ని సందర్శించిన క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..









