పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యింది

- October 26, 2017 , by Maagulf
పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యింది

పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యింది. అవినీతి కేసుల్లో చిక్కుకున్న షరీఫ్ పై కోర్టు ఈ రోజు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. వచ్చే నెల 3వ తేదీన కోర్టుకు హాజరు కావాలని కోర్టు నవాజ్ షరీఫ్ ను ఆదేశించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com