నేపాల్లో ఘోర రోడ్డు ప్రమాదం, 31 మంది మృతి
- October 28, 2017
నేపాల్లో ఘోరమైన బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. ఖాట్మండ్ వద్ద వస్తున్న బస్సు పృథ్వీ జాతీయ రహదారిపై ఒక మలుపు తిరుగుతున్న సమయంలో అదుపు తప్పి నదిలో పడిపోయింది. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న 31 మంది మృతి చెందగా...మరో 16 మందికి గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సంబంధిత అధికారులు ఘటనాస్ధలికి చేరుకుని క్రేన్ సహాయంతో బస్సును వెలికితీసే ప్రయత్నం చేస్తున్నారు.
తాజా వార్తలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..
- ఆపిల్ కు కొత్త సీఈఓ జాన్ టెర్నస్
- హోర్ముజ్ జలసంధి పై ఇరాన్ పట్టు: గల్ఫ్ దేశాల ఆందోళనలు
- మే 24 వరకు భారత విమానయాన సంస్థల పై పాక్ నిషేధం
- విదేశీ కార్మికుల స్థానంలో బహ్రెయిన్ లను నియమించండి..!!
- 2027 నుండి కొత్త డాక్టర్లకు లైసెన్సింగ్ పరీక్షలు..!!
- సౌదీలో 14 రిక్రూటింగ్ ఆఫీసులు సీజ్..!!
- కువైట్ నటి హయత్ అల్-ఫహద్ కన్నుమూత..!!
- రియల్ ఎస్టేట్ బ్రోకరేజ్ చట్ట సవరణపై సమీక్ష..!!
- యూఏఈలో భారత పాస్పోర్ట్, వీసా సేవలు..అల్హింద్ కు కాంట్రాక్ట్..!!









