బహ్రెయిన్ లో పోలీస్ బస్సుపై ఉగ్రవాదుల దాడి, ఒకరు మృతి
- October 28, 2017
బహ్రెయిన్ : శుక్రవారం పోలీసులు ప్రయాణిస్తున్న బస్సుపై ఉగ్రవాదుల దాడిలో ఒక పోలీస్ మృతి చెందగా మరో ఎనిమిది మందికి గాయాలపాలయ్యారుబహ్రెయిన్లో ఒక పోలీసు బస్సు శుక్రవారం మనామా వైపు షేక్ ఖలీఫా బిన్ సల్మాన్ హైవే మీద ప్రయాణిస్తున్నప్పుడు బస్సుపై ఉగ్రవాదులు దాడి చేశారు గాయపడిన పోలీస్ సిబ్బంది చికిత్స కోసం ఆసుపత్రికి తరలించబడ్డారు. . మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం ఒక ఇంట్లో ఉన్న ఉగ్రవాదులు బాంబుతో పోలీస్ బృందాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు బస్సుపై బాంబులని గురి చూసి విసిరినట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కేసు నివేదించిన తరువాత సంబంధిత అధికారులు నేరస్థుడిని మరియు వాటిని న్యాయస్థానానికి తీసుకురావడానికి, ఈ దాడి వెనుక ఉన్న తీవ్రవాద నేరాలలో సంబంధం ఉన్న వారిని అరెస్టు చేయడానికి విచారణ ప్రారంభించబడింది. చట్టపరమైన చర్యలు ప్రారంభించబడ్డాయి మరియు పబ్లిక్ ప్రాసిక్యూషన్ దృష్టికి ఈ కేసు మళ్ళించబడింది.
తాజా వార్తలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!







