ఒక్క ఆకుతో షుగర్ వ్యాధి కి చెక్.. మందులు అక్కర్లేదు...
- October 30, 2017ప్రస్తుతం ఉన్న ఆధునీకరణ, మారుతున్న ఆహారపు అలవాట్ల కారణంగా అందరూ అనేక అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. అందులో ముఖ్యంగా చాలామంది బాధపడుతున్న సమస్య షుగర్ వ్యాధి. చూడటానికి చిన్న పేరే అయినా దీని బారిన పడితే వచ్చే కష్టాలు అన్నీఇన్నీ కావు. షుగర్కు ఎన్నో మందులు వాడేకంటే దీన్ని కంట్రోల్లో ఉంచేందుకు ఒక ఆకు వాడితే చాలంటున్నారు ఆయుర్వే నిపుణులు.
ఇన్సూలిన్ ఆకులు ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఒకటి తినాలి. అంతకుమించి తినకూడదు. ఇలా తింటే షుగర్ కోసం మందులు కూడా వాడనక్కర్లేదంటున్నారు నిపుణులు. ఈ ఆకులను వాడేటప్పుడు ముందు రోజులలో మందులను కూడా వేసుకోవాలి. దీని ప్రయోజనం చూస్తే ఆ తరువాత మందులను పూర్తిగా మానేస్తారు. ఈ ఆకులు ఎక్కడైనా విరివిగా దొరుకుతుంది.
తాజా వార్తలు
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!
- ఏపీ: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్..
- రాజస్థాన్ రాయల్స్ పై సన్ రైజర్స్ దే విజయం
- నీట్ యూజీ 2024 ఎంట్రన్స్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్లు విడుదల..
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!