శుక్రవారం మార్కెట్లో తన్నుకున్న ఐదుగురు వ్యక్తులకు దేశ బహిష్కరణ

- October 31, 2017 , by Maagulf
శుక్రవారం మార్కెట్లో తన్నుకున్న  ఐదుగురు వ్యక్తులకు దేశ బహిష్కరణ

మస్కట్ : బజారులో బరితెగించి తన్నుకున్న నల్గురు బంగ్లాదేశీయులు..ఓ ఈజిప్టు దేశానికీ చెందిన   వ్యక్తులను దేశం నుంచి పంపించివేయాలని ఆదేశించారు. వీరి గొడవతో  శుక్రవారం మార్కెట్లో గందరగోళం ఏర్పడింది. శుక్రవారం నాడు ఈజిప్టు మరియు నల్గురు బంగ్లాదేశ్ల వ్యక్తులు కుర్చీలతో కొట్టుకొన్న తీరుని మొత్తాన్ని ఒక పౌరుడు  రికార్డు చేశాడు. అనంతరం ఈ వీడియో సోషల్ మీడియా వేదికలలో ప్రాచుర్యం పొందింది. ఫెర్వనియా సెక్యూరిటీ కమాండ్ కు చెందిన  పోలీస్ అధికారులు ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. ప్రజల ఆసక్తి ప్రకారం ఆ అయిదుగురిని దేశం నుంచి  బహిష్కరించాలని అధికారులు ఆదేశించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com