ఏపీ ముఖ్యమంత్రి జగ్గు భాయ్ అంటున్న వర్గాలు
- October 31, 2017
ప్రముఖ స్టార్ దర్శకుడు తేజ దర్శకత్వంలో టీడీపీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ,దివంగత మాజీ ముఖ్యమంత్రి ,ప్రముఖ నటుడు ఎన్టీఆర్ బయోపిక్ ను ఆయన వారసుడు ,హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే ,యువరత్న బాలయ్య తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ వచ్చే ఏడాది ప్రారంభంలో స్టార్ట్ కాబోతుంది అని కూడా ప్రకటించారు.
దీనిలో నటించి నటినటుల గురించి వివరాలు ఇంతవరకు ప్రకటించలేదు .కానీ తాజాగా ఆ చిత్రంలోని రెండు కీలకమైన పాత్రలలో జగపతి బాబు, కల్యాన్ రామ్ నటించబోతున్నారని టాక్ .దివంగత ఎన్టీఆర్ అల్లుడు, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు పాత్రను జగపతిబాబు, ఎన్టీఆర్ తనయుడు హరికృష్ణ పాత్రను కల్యాణ్ రామ్ లు పోషించబోతున్నారని టాలీవుడ్ లో ఒక వార్త హల్ చల్ చేస్తోంది.
అయితే బాలయ్య హీరోగా వచ్చిన లెజెండ్ సినిమాలో నటించిన తర్వాత జగపతి బాబు కెరీర్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే. ఆ సినిమా తర్వాత బాలయ్య, జగపతిబాబుల మధ్య సాన్నిహిత్యం పెరిగింది. నిత్యం ఎన్టీఆర్ వెన్నంటి ఉంటూ, ఆయన వాహనాన్ని స్వయంగా నడిపిన హరికృష్ణ పాత్రలో కల్యాణ్ రామ్ సరిగ్గా సరిపోతాడని చిత్ర యూనిట్ భావిస్తుంది అంట .కానీ ఇదే అంశం గురించి తేజ, బాలయ్య ల నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







