ఎంబసీ జోన్లో అలజడి
- October 31, 2017
కాబూల్: అత్యంత కట్టుదిట్టమైన భద్రత కలిగిన కాబూల్ దౌత్యకార్యాలయ జోన్ సమీపంలో మంగళవారం ఆత్మాహుతి దాడి చోటుచేసుకుంది. పేలుడు ధాటికి ఆ సమీపంలోని కార్యాలయాల తలుపులు, అద్దాలు పగిలిపోయాయి. వివిధ రాయబార కార్యాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలు ఇక్కడే ఉండటంతో ఒక్కసారిగా భద్రతాదళాలు అప్రమత్తమయ్యాయి. ఈ పేలుడులో 13 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 13 మంది వరకు గాయపడినట్టు ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
తాజా వార్తలు
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు