ఆంధ్రా ప్రీమియర్ కబడ్డీ లీగ్ పోస్టర్ను ఆవిష్కరించిన ఏపీ సిఎం
- November 02, 2017
వచ్చే ఏడాది జరగనున్న ఆంధ్రా ప్రీమియర్ కబడ్డీ లీగ్ పోస్టర్ను ఏపీ సిఎం చంద్రబాబు ఆవిష్కరించారు. గ్రామీణ ప్రాంతాల్లో కబడ్డీ క్రీడాకారులను వెలుగులోకి తీసుకొచ్చేందుకు ఎఎంఇ స్పోర్ట్స్ఈ లీగ్ నిర్వహిస్తోంది. అమరావతి సెక్రటరియేట్లో జరిగిన ఈ కార్యక్రమానికి క్రీడామంత్రి కొల్లు రవీంద్ర, ఎంఎఇ స్పోర్ట్స్ ఫౌండర్ హిమబిందు హాజరయ్యారు. గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఎఎంఇ స్పోర్ట్స్ చేస్తోన్న ప్రయత్నాన్ని బాబు అభినందించారు.
తాజా వార్తలు
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!
- AIతో రూపొందించిన యుద్ధ వీడియోలపై ఎక్స్ కఠిన చర్యలు
- ఇరాన్ నౌక పై సబ్మెరైన్ దాడి
- యుద్ధంలోకి మమ్మల్ని లాగకండి: స్పెయిన్ ప్రధాని
- జెబల్ అలీ పోర్ట్లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్









