ఆంధ్రా ప్రీమియర్ కబడ్డీ లీగ్ పోస్టర్ను ఆవిష్కరించిన ఏపీ సిఎం
- November 02, 2017వచ్చే ఏడాది జరగనున్న ఆంధ్రా ప్రీమియర్ కబడ్డీ లీగ్ పోస్టర్ను ఏపీ సిఎం చంద్రబాబు ఆవిష్కరించారు. గ్రామీణ ప్రాంతాల్లో కబడ్డీ క్రీడాకారులను వెలుగులోకి తీసుకొచ్చేందుకు ఎఎంఇ స్పోర్ట్స్ఈ లీగ్ నిర్వహిస్తోంది. అమరావతి సెక్రటరియేట్లో జరిగిన ఈ కార్యక్రమానికి క్రీడామంత్రి కొల్లు రవీంద్ర, ఎంఎఇ స్పోర్ట్స్ ఫౌండర్ హిమబిందు హాజరయ్యారు. గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఎఎంఇ స్పోర్ట్స్ చేస్తోన్న ప్రయత్నాన్ని బాబు అభినందించారు.
తాజా వార్తలు
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్కు సయ్యద్ థెయాజిన్
- హోలోగ్రామ్లుగా యూఏఈ ల్యాండ్మార్క్లు..!
- బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్లో నిందితుడి అరెస్ట్