ఆంధ్రా ప్రీమియర్ కబడ్డీ లీగ్ పోస్టర్ను ఆవిష్కరించిన ఏపీ సిఎం
- November 02, 2017
వచ్చే ఏడాది జరగనున్న ఆంధ్రా ప్రీమియర్ కబడ్డీ లీగ్ పోస్టర్ను ఏపీ సిఎం చంద్రబాబు ఆవిష్కరించారు. గ్రామీణ ప్రాంతాల్లో కబడ్డీ క్రీడాకారులను వెలుగులోకి తీసుకొచ్చేందుకు ఎఎంఇ స్పోర్ట్స్ఈ లీగ్ నిర్వహిస్తోంది. అమరావతి సెక్రటరియేట్లో జరిగిన ఈ కార్యక్రమానికి క్రీడామంత్రి కొల్లు రవీంద్ర, ఎంఎఇ స్పోర్ట్స్ ఫౌండర్ హిమబిందు హాజరయ్యారు. గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఎఎంఇ స్పోర్ట్స్ చేస్తోన్న ప్రయత్నాన్ని బాబు అభినందించారు.
తాజా వార్తలు
- ఖతార్ లో ఫ్యామిలీ మెడిసిన్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- శాంతి కోసం ఒక్కటైన సౌదీ అరేబియా, ఫ్రాన్స్..!!
- ఆల్ టైమ్ హై.. Dh450 దాటిన గోల్డ్ ప్రైస్..!!
- కువైట్ లో "జీరో" శ్వాసకోశ వ్యాధుల సీజన్..!!
- చరిత్రలో తొలిసారి.. ఒమానీ రియాల్ గెయిన్.. రూ.230..!!
- BIC ఈవెంట్లకు మెడికల్ సపోర్ట్..!!
- వాట్సప్ గవర్నెన్స్ తో 751 పౌరసేవలు
- కెనడాలో ఖలిస్థానీ కీలక నేత అరెస్ట్
- ట్రంప్ నిర్ణయాలు..ఇతర దేశాల్లోనూ మెరుగైన అవకాశం
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు …