ఆంధ్రా ప్రీమియర్ కబడ్డీ లీగ్ పోస్టర్ను ఆవిష్కరించిన ఏపీ సిఎం
- November 02, 2017వచ్చే ఏడాది జరగనున్న ఆంధ్రా ప్రీమియర్ కబడ్డీ లీగ్ పోస్టర్ను ఏపీ సిఎం చంద్రబాబు ఆవిష్కరించారు. గ్రామీణ ప్రాంతాల్లో కబడ్డీ క్రీడాకారులను వెలుగులోకి తీసుకొచ్చేందుకు ఎఎంఇ స్పోర్ట్స్ఈ లీగ్ నిర్వహిస్తోంది. అమరావతి సెక్రటరియేట్లో జరిగిన ఈ కార్యక్రమానికి క్రీడామంత్రి కొల్లు రవీంద్ర, ఎంఎఇ స్పోర్ట్స్ ఫౌండర్ హిమబిందు హాజరయ్యారు. గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఎఎంఇ స్పోర్ట్స్ చేస్తోన్న ప్రయత్నాన్ని బాబు అభినందించారు.
తాజా వార్తలు
- ప్రశాంతంగా పోలింగ్…ప్రతీక్షణం మానిటరింగ్ చేశాం: డీజీపీ రవి గుప్తా
- ముంబై: కుప్పకూలిన భారీ హోర్డింగ్.. 8 మంది మృతి, 60మందికి గాయాలు
- వాట్సాప్లో కొత్త ప్రైవసీ ఫీచర్..
- భారత్లో ఆండ్రాయిడ్ యూజర్ల కోసం ‘గూగుల్ వ్యాలెట్’
- రూ.13.56 కోట్ల విలువైన బంగారం స్వాధీనం
- గురుద్వారా సందర్శన..పాయసం వడ్డించిన ప్రధాని మోడీ
- Dh4,000కే GCC టూర్..యూనిఫైడ్ టూరిస్ట్ వీసా!
- హెయిర్ స్ట్రెయిట్నింగ్ తో కిడ్నీ సమస్యలు..?
- బహ్రెయిన్ లో రెండు రోజులపాటు స్కూళ్లకు సెలవులు
- జోర్డాన్ 'ఈగర్ లయన్ 2024'లో సౌదీ సాయుధ దళాలు