'శివగంగ' ఆడియో ఆవిష్కరణ

- November 08, 2015 , by Maagulf
'శివగంగ' ఆడియో ఆవిష్కరణ

'శివగంగ' ఆడియో ఆవిష్కరణ శ్రీరామ్‌, రాయ్‌ లక్ష్మీ జంటగా నటించిన 'శివగంగ' చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం శనివారం రాత్రి ప్రసాద్‌ ల్యాబ్‌లో నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌లు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరై ఆడియోను ఆవిష్కరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com