దుబాయ్లో ఆశా భోంస్లే, జావెద్ అలీ లైవ్ మ్యూజిక్ కాన్సెర్ట్
- November 04, 2017
దుబాయ్: శుక్రవారం దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్, షేక్ రషీద్ హాల్లో 'రహే నా రహే హమ్ - మెహెకా కరెంగే' పేరుతో లైవ్ మ్యూజిక్ కాన్సెర్ట్ అంగరంగ వైభవంగా జరిగింది. ప్రముఖ సీనియర్ బాలీవుడ్ గాయని ఆశా భోంస్లే, జావెద్ అలీ అద్భుతమైన సాంగ్స్తో ఆహూతుల్ని అలరించారు. జాగ్వార్, అల్ తయెర్ మోటార్స్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి. ఈ లైవ్ మ్యూజిక్ కాన్సెర్ట్కి హాజరైనవారంతా మధుర గీతాల్ని హమ్ చేస్తూ, ఆ పాటలకు మైమర్చిపోతూ అనిర్వచనీయమైన అనుభూతికి లోనయ్యారు.
- అరుణ్ కుమార్ సుర్నిదా (మాగల్ఫ్ ప్రతినిధి, దుబాయ్)


తాజా వార్తలు
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..







