దుబాయ్లో ఆశా భోంస్లే, జావెద్ అలీ లైవ్ మ్యూజిక్ కాన్సెర్ట్
- November 04, 2017
దుబాయ్: శుక్రవారం దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్, షేక్ రషీద్ హాల్లో 'రహే నా రహే హమ్ - మెహెకా కరెంగే' పేరుతో లైవ్ మ్యూజిక్ కాన్సెర్ట్ అంగరంగ వైభవంగా జరిగింది. ప్రముఖ సీనియర్ బాలీవుడ్ గాయని ఆశా భోంస్లే, జావెద్ అలీ అద్భుతమైన సాంగ్స్తో ఆహూతుల్ని అలరించారు. జాగ్వార్, అల్ తయెర్ మోటార్స్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి. ఈ లైవ్ మ్యూజిక్ కాన్సెర్ట్కి హాజరైనవారంతా మధుర గీతాల్ని హమ్ చేస్తూ, ఆ పాటలకు మైమర్చిపోతూ అనిర్వచనీయమైన అనుభూతికి లోనయ్యారు.
- అరుణ్ కుమార్ సుర్నిదా (మాగల్ఫ్ ప్రతినిధి, దుబాయ్)


తాజా వార్తలు
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!
- యూఏఈ, జీసీసీ దేశాల అత్యవసర సమావేశం..ఉమ్మడి కార్యాచరణపై సమీక్ష..!!
- కువైట్ లో వీసా గడువు పొడిగింపు, విదేశాలలో ఉన్నవారికి సెలవు మంజూరు..!!
- ఇరాన్ దురాక్రమణను ఖండించండి..అంతర్జాతీయ సమాజానికి సౌదీ పిలుపు..!!
- సోషల్ మీడియాను దుర్వినియోగం..నలుగురు అరెస్టు..!!
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్స్టే జరిమానాల మాఫీ









