దుబాయ్లో ఆశా భోంస్లే, జావెద్ అలీ లైవ్ మ్యూజిక్ కాన్సెర్ట్
- November 04, 2017
దుబాయ్: శుక్రవారం దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్, షేక్ రషీద్ హాల్లో 'రహే నా రహే హమ్ - మెహెకా కరెంగే' పేరుతో లైవ్ మ్యూజిక్ కాన్సెర్ట్ అంగరంగ వైభవంగా జరిగింది. ప్రముఖ సీనియర్ బాలీవుడ్ గాయని ఆశా భోంస్లే, జావెద్ అలీ అద్భుతమైన సాంగ్స్తో ఆహూతుల్ని అలరించారు. జాగ్వార్, అల్ తయెర్ మోటార్స్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి. ఈ లైవ్ మ్యూజిక్ కాన్సెర్ట్కి హాజరైనవారంతా మధుర గీతాల్ని హమ్ చేస్తూ, ఆ పాటలకు మైమర్చిపోతూ అనిర్వచనీయమైన అనుభూతికి లోనయ్యారు.
- అరుణ్ కుమార్ సుర్నిదా (మాగల్ఫ్ ప్రతినిధి, దుబాయ్)


తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







