వచ్చే 48 గంటల్లో రాయలసీమ, దక్షిణకోస్తాల్లో భారీ వర్ష సూచన
- November 06, 2017మలయా ద్వీపకల్పంలో అల్పపీడనం స్థిరంగా కొనసాగుతుంది. ఇది వచ్చే 48 గంటల్లో అండమాన్ సముద్రంలోకి ప్రవేశించనున్నది. తరువాత అల్పపీడనం బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కాగా శ్రీలంక సమీపంలోని నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనద్రోణి ఏర్పడింది. దీని ప్రభావంతో తమిళనాడు, దానికి ఆనుకుని రాయలసీమ, దక్షిణకోస్తాల్లో వర్షాలు కురిశాయి. రానున్న ఇరవై నాలుగు గంటల్లో కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని, తెలంగాణలో పొడివాతావరణం నెలకొంటుందని వాతావరణ శాఖ తెలిపింది. కాగా తెలంగాణలో పలుచోట్ల చలి వాతావరణం నెలకొంది.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..