ఖాతిఫ్లో సౌదీ సెక్యూరిటీ సిబ్బంది మృతి
- November 07, 2017
కాతిఫ్: సోమవారం సాయంత్రం, అల్ బహరి రీజియన్లోని ఖాతిఫ్లో సెక్యూరిటీ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. డ్యూటీలో ఉండగా 25 ఏళ్ళ అబ్దుల్లా బదర్ అల్ కహ్తామిని కొందరు దుండగులు కాల్చి చంపారు. సౌదీ అరేబియా ఈస్ట్ ప్రాంతంలో ఈ ఖాతిఫ్ ఉంటుంది. అల్ బహరి ప్రాంతం, అవామియా టౌన్కి దగ్గరలోనే ఉంటుంది. గతంలో ఇక్కడ జరిగిన అనేక తీవ్రవాద దాడుల్లో పలువురు సెక్యూరిటీ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. టెర్రరిస్టుల స్థావరంగా మారిన ఈ ప్రాంతాన్ని రెసిడెన్షియల్ ప్రాజెక్టుగా మారి, తద్వారా తీవ్రవాదాన్ని అంతమొందించేందుకు పలు చర్యలు చేపడుతున్నారు.
తాజా వార్తలు
- వెనిజులాలో భూకంపాల విధ్వంసం..మృతుల సంఖ్య 1,430కు చేరిక
- కరీంనగర్లో తొలి స్పేస్ ల్యాబ్ ప్రారంభించిన పారమిత హెరిటేజ్ పాఠశాల
- వాహనాల నిర్వహణను నిర్లక్ష్యం చేయొద్దు..దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్మికుల భద్రతకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం
- సౌదీ అరేబియాకు వెళ్లే ప్రయాణికులకు బంగారం పై కొత్త నిబంధనలు
- కువైట్లో అతిపెద్ద వలస కార్మిక వర్గంగా భారతీయులు..!!
- హోర్ముజ్ లో నౌకాయాన స్వేచ్ఛపై సౌదీతో ఒమన్ చర్చలు..!!
- మరో 8మంది భారతీయుల మృతదేహాలు స్వదేశానికి తరలింపు..!!
- యూఏఈ మీడియేషన్ విజయాన్ని స్వాగతించిన బహ్రెయిన్..!!
- వెనిజులాకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల తక్షణ సహాయం..!!







