కేంద్ర హోంశాఖ: ప్రభుత్వ ఉద్యోగులు ఎయిర్ ఇండియా లోనే ప్రయాణించాలి
- November 07, 2017
ఢిల్లీ: ప్రభుత్వ ఉద్యోగులు అధికారికంగా పర్యటనలకు వెళ్లేటప్పుడు ఎయిర్ ఇండియాలోనే ప్రయాణించాలంటూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఎయిర్లైన్స్ బుకింగ్ కౌంటర్, ఎయిర్లైన్స్ వెబ్సైట్, మూడు అధికారిక ట్రావెల్స్ ఏజెంట్ల ద్వారా టికెట్లు కొనుగోలు చేయాలని ఉద్యోగులకు కేంద్ర హోం శాఖ స్పష్టం చేసింది. ఉద్యోగుల అధికారిక టూర్ల ఖర్చులను కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు హోంశాఖ వెల్లడించింది. ఈ నిబంధనలను ఉల్లంఘించిన ఉద్యోగులపై చర్యలు తీసుకుంటామని తెలిపింది.
తాజా వార్తలు
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..
- కొత్త కారు కొనేవాళ్లకు ఇక పండగే అంటున్న భారత ప్రభుత్వం