దుబాయ్లోతెలంగాణ కి చెందిన సిద్దిపేట వాసి మృతి
- November 07, 2017బతుకుదెరువుకు దుబాయి వెళ్లిన సిద్దిపేటకు చెందిన యువకుడు సాలార్ హుస్సేన్షహజాన్(24), గత గురువారం అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. ఆయన మృతదేహం మంగళవారం సిద్దిపేటకు వచ్చింది. ఖాదర్పురకు చెందిన సాలార్ హుసేన్షహజాన్ మెదక్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ సివిల్ పూర్తి చేశాడు. వివాహం ఖాయమైన సందర్భంగా, ఆర్థికంగా బలపడాలనుకుని, ఐదు నెలల క్రితం దుబాయికి వెళ్లాడు. ఉద్యోగం చేస్తున్న క్రమంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. మృతదేహం ఇక్కడికి చేరుకోవడంతో కుటుంబంలో విషాధచాయలు అలుముకున్నాయి.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..