సోషల్ మీడియాలో పుకార్లను వ్యాప్తి చేస్తున్న పౌరుల అరెస్టు
- November 08, 2017కువైట్: ' కారు కన్నా వేగమైనది ఏదైనా ఉందంటే అది పుకారు మాత్రమే ' గతంలో అవి స్థానికంగా ప్రాణం పోసుకొని నెమ్మదిగా ప్రజలలోనికి వ్యాప్తి చెందేవి. సామాజిక మాధ్యమాల పుణ్యమాని ఎటువంటి పుకారైనా రెప్పపాటులో ప్రాచుర్యం పొంది జనంలోనికి వెళ్ళి అవే నిజమని నమ్మే స్థాయికి చేరుకొన్నాయి. ఈ నేపథ్యంలో పుకార్లకు పునాది వేసి ప్రజలలోనికి పంపిస్తున్న ఒక పౌరుడిని పోలీసులు అరెస్టు చేసినట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వశాఖ మంగళవారం వెల్లడించింది. అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ పబ్లిక్ రిలేషన్ డిపార్టుమెంటు అనుమానితునికి వ్యతిరేకంగా సామాజిక మీడియా ఖాతాలపై అక్రమ చర్యలు తీసుకున్నట్లు, 24 కేసులను విధిస్తున్నట్లు జారీ చేసినట్లు ఆ వ్యక్తి ఆరోపణలు చేసినట్లు తెలిపింది..ఇంటర్నెట్ ద్వారా అబద్ధాలను వ్యాప్తి చెందే వ్యక్తులు మరియు ఇదే విధమైన అసత్యాలతో మాధ్యమాలను చట్టం ఉల్లంఘిస్తున్నట్లు వారిపై చర్యలు సైబర్ నేరాల కింద కేసులను నమోదు చేస్తామని డిపార్ట్మెంట్ హెచ్చరించింది.
తాజా వార్తలు
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్