పాకిస్థాన్లో లోయలో పడ్డ బస్సు.. 24 మంది మృతి
- November 08, 2017
పాకిస్థాన్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ బస్సు లోయలో పడడం వల్ల సుమారు 24 మంది ప్రయాణికులు మృతిచెందారు. పంజాబ్ ప్రావిన్సులోని అటాక్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. బుధవారం రాత్రి 9 గంటలకు బస్సు లోయలో పడినట్లు సమాచారం. కోహట్ నుంచి రైవిండ్కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సులో ఉన్న జనం అంతా ఓ ధార్మిక కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్నారు. ఈ ఘటనలో మరో 55 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను రావల్పిండి హాస్పటల్కు చేర్పించారు.
తాజా వార్తలు
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- టీఆర్ఎస్ చీఫ్ కవితతో బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ భేటీ
- అబూధాబి BAPS హిందూ మందిరానికి ప్రతిష్ఠాత్మక ‘టాలరెన్స్ అవార్డు 2026’
- తెలంగాణ రోడ్లకు రూ.7,597 కోట్లు విడుదల చేసిన కేంద్రం
- కర్ణాటక సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన డీకే శివకుమార్
- ప్రజల విశ్వాసమే పోలీసింగ్కు పునాది: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్
- ఇరాన్ దాడి అనంతరం కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సందర్శించిన ప్రధాని షేక్ అహ్మద్
- క్షిపణుల అడ్డుకట్ట దృశ్యాలు చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్ట్
- క్షతగాత్రులను పరామర్శించిన కువైట్ రక్షణ మంత్రి షేఖ్ అబ్దుల్లా అలీ
- హిజ్రీ నూతన సంవత్సరానికి యూఏఈలో జూన్ 15న సెలవు









