వర్షం కోసం ప్రార్థనలు చేయాలని షేక్ ఖలీఫా పిలుపు
- November 10, 2017ప్రెసిడెంట్ షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్, వర్షం కోసం ప్రార్థనలు చేయాల్సిందిగా పిలుపునిచ్చారు. యూఏఈ వ్యాప్తంగా ఉన్న ప్రార్ధనా మందిరాలు, అలాగే ప్రేయర్ ఏరియాస్లో ఈ ప్రార్థనల్ని నిర్వహించాలని పిలుపునిచ్చారు. శుక్రవారం ఉదయం 11.30 గంటలకు ఈ ప్రార్థనలు జరిగాయి. దేశం పట్ల దయతో అల్లా ఉండాలని ఈ సందర్భంగా షేక్ ఖలీఫా కోరారు. ఇస్లామిక్ ఎఫైర్స్ అండ్ అవ్కాఫ్ ఛైర్మన్ మరియు జనరల్ సెక్రెటరీ డాక్టర్ మొహమ్మద్ మత్తర్ అల్ కాబి మాట్లాడుతూ, డిపార్ట్మెంట్ ఆఫ్ ఇస్లామిక్ ఎఫైర్స్, ఛారిటబుల్ యాక్టివిటీస్ ఇన్ దుబాయ్, ది డిపార్ట్మెంట్ ఆఫ్ ఇస్లామిక్ ఎఫైర్స్ ఇన్ షార్జా, యూఏఈ వ్యాప్తంగా ఉన్న అథారిటీ బ్రాంచెస్ ప్రార్థనల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు.
తాజా వార్తలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?