బహ్రెయిన్లో రోడ్డు ప్రమాదం: ఒకరి మృతి
- November 11, 2017మనామా: కింగ్ ఫహాద్ కాజ్వే ఎంట్రన్స్లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందారు. బహ్రెయిన్ నుంచి సౌదీ అరేబియాకి తిరిగి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతుడి వయస్సు 30 ఏళ్ళు. అతను సౌదీ జాతీయుడిగా గుర్తించారు. సిమెంట్ బ్యారియర్ని మృతుడు ప్రయాణిస్తున్న వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?
- మనామా చేరుకున్న HH సయ్యద్ అసద్
- దుబాయ్ కి పంపుతానని చెప్పి ఘరానా మోసం చేసిన ఏజెంట్
- ఏపీలో ఎన్నికల హింస పై 13 మందితో సిట్ ఏర్పాటు..
- అమ్మ ఆదర్శ పాఠశాల, వరి ధాన్యం కొనుగోళ్ల పై కీలక ఆదేశాలు జారీ