కాంగోలో ఘోర రైలు ప్రమాదం.. 33 మంది దుర్మరణం

- November 12, 2017 , by Maagulf
కాంగోలో ఘోర రైలు ప్రమాదం.. 33 మంది దుర్మరణం

కాంగోలో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 33 మంది మృతి చెందగా, 26మంది తీవ్ర గాయాలపాయ్యారు. సిబ్బంది సహాయక చర్యలు చేపట్టి క్షతగాత్రులను సమీప ఆస్పత్రులకు తరలించి చికిత్సఅందిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఘటనా స్థలానికి 30 కిలోమీటర్లదూరంలో ఉన్న లుబుడి ఆసుపత్రిలో క్షతగాత్రులకు చికిత్స జరుగుతున్నదన్నారు. బోగీలకు నిప్పు అంటుకోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com