జీఎస్టీ ఎఫెక్ట్: రూపాయి బలహీనం డాలర్ కి బలం
- November 13, 2017
దేశీయ కరెన్సీ రూపాయి విలువ సోమవారం భారీగా క్షీణించింది. జీఎస్టీ కౌన్సిల్ పన్ను రేట్లపై కేంద్రం తీసుకున్న నిర్ణయంతో భారీ ఆర్థిక భారం పడనుందనే భయంతో భారీగా అమ్మకాల ఒత్తిడి నెలకొంది. కౌన్సిల్ తాజా నిర్ణయంతో ఆర్థిక వ్యవస్థపై సంవత్సరానికి రూ .20వేల కోట్ల భారనుంది. డాలర్ మారకరంలో 20 పైసలు క్షీణించి రూ.65.36 కు చేరుకుంది.
మరో వైపు డాలర్ బలం కూడా రూపీ విలువ క్షీణతకు దాసింది. ఇతర కరెన్సీలకు వ్యతిరేకంగా డాలర్ బలం, విదేశీ ఫండ్ ప్రవాహాలు కూడా రూపాయిపై ఒత్తిడిని పెంచాయి. దిగుమతిదారులు, బ్యాంకుల నుంచి అమెరికా కరెన్సీకి డిమాండ్ తో రూపాయి విలువ పతనం కారణమని డీలర్స్ భావిస్తున్నారు.
దీంతోపాటు విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు ఈక్విటీ మార్కెట్లనుంచి రూ.529 కోట్ల మేర పెట్టబడులును శుక్రవారం ఉపసంహరించుకున్నారు. శుక్రవారం ముగింపులో రూపాయి 22పైసలు కోల్పోయి రూ.65.16వద్ద ముగిసింది. మరోవైపు దేశీయ స్టాక్మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.
తాజా వార్తలు
- ఖతార్ టాయ్ ఫెస్టివల్ 2026కు గడువు పొడిగింపు..!!
- జాబ్ కోసం ప్రభుత్వ ఉద్యోగికి లంచం.. ముగ్గురికి రెండేళ్ల జైలుశిక్ష..!!
- మచిలీపట్నం పేరుతో భారత నౌకాదళ అత్యాధునిక నౌక..ఆంధ్రప్రదేశ్కు గర్వకారణం
- ఆగస్టు 5 నుంచి ప్లాస్టిక్ క్యాప్లు లేని ఎల్పీజీ సిలిండర్లు.. KNPC
- అల్ జబల్ అల్ అఖ్దర్లో కొత్త 8-KM రోడ్ ప్రారంభం..!!
- షేర్డ్ హౌజింగ్.. భద్రతా నిబంధనలపై సౌదీ హెచ్చరిక..!!
- యూఏఈలో ఆగస్టు 3 వరకు వర్షాలు..!!
- ఒమాన్లోని భారత రాయబార కార్యాలయం నుంచి ఫోటోగ్రఫీ పోటీ.. ఆగస్టు 8 వరకు దరఖాస్తులకు అవకాశం
- సౌదీలో స్ట్రోక్తో చిక్కుకున్న హైదరాబాద్ ప్రవాసికి ఊరట.. కుటుంబంతో మళ్లీ కలిపిన యూసుఫ్ అలీ
- తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన స్కైరూట్ ఏరోస్పేస్ వ్యవస్థాపకులు







