నా 'బుల్లి ఫ్రెండ్'ని కలిశా.. వాడు పోలీసవుతాడట!
- November 13, 2017
ఇదొక ఆత్మీయ కలయిక. ఒక వైపు ఏషియాన్ సదస్సు, మరోవైపు దానికొచ్చిన మిగతా దేశాధినేతలతో పలకరింపులు, డిన్నర్ మీటింగులు! ఫిలిప్పైన్స్ టూర్ లో ప్రధాని మోదీ బిజీ షెడ్యూల్ తో సతమతమవుతున్నారు. అయినా కాసింత తీరిక చేసుకుని మనీలాలోని 'మహావీర్ ఫిలిప్పైన్ ఫౌండేషన్'కి వెళ్లారు మోదీ.
అక్కడున్న అనేక మంది వికలాంగుల్ని పరామర్శించారు. కార్లో మిగెల్ అనే తొమ్మిదేళ్ల కుర్రాడినయితే ప్రత్యేకంగా దగ్గరకు తీసుకుని.. ముద్దాడారు. అతడి మోకాళ్ళ కింద అమర్చిన 'జైపూర్' కృత్రిమ కాలు ఎలా పనిచేస్తుందో అడిగి తెలుసుకున్నాడు.
''ఒక కాలు లేకపోతేనేం.. పెద్దయ్యాక ఈ జైపూర్ కాలుతోనే పోలీస్ నవుతా'' అంటూ ఆ పిల్లాడు చెప్పిన మాటల్ని విని మురిసిపోయారు మన ప్రధాని మోది! ఈరోజే నా 'బుల్లి ఫ్రెండ్'ని కలిశా.. వాడు పోలీసవుతాడట.. అంటూ ట్విట్టర్ లో పోస్ట్ కూడా పెట్టారు.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







