దుబాయ్ పార్కుల్లో వీరికి ఉచిత ప్రవేశం
- November 14, 2017పీపుల్ ఆఫ్ డిటర్మినేషన్ కోసం దుబాయ్ మునిసిపాలిటీ పార్కుల్లోకి ఉచిత ఎంట్రీ సౌకర్యం కల్పిస్తోంది. 'పీపుల్ ఆఫ్ డిటర్మినేషన్'ని గౌరవించే క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు దుబాయ్ మునిసిపాలిటీ వర్గాలు వెల్లడించాయి. దుబాయ్ క్రౌన్ ప్రిన్స్, అలాగే దుబాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఛైర్మన్ షేక్ హమదాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ ప్రారంభించిన 'మై కమ్యూనిటీ ఈజ్ ఎ ప్లేస్ ఫర్ ఆల్' ఇనీషియేటివ్లో భాగంగానూ 'పీపుల్ ఆఫ్ డిటర్మినేషన్'కి ఈ అరుదైన అవకాశం కల్పిస్తున్నారు. 2020 నాటికి దుబాయ్ని పీపుల్ ఆఫ్ డిటర్మినేషన్ ఫ్రెండ్లీ డెస్టినేషన్గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని అధికారులు తెలిపారు. పీపుల్ ఆఫ్ డిటర్మినేషన్కి సాయంగా వచ్చేవారికీ ఫీజు నుంచి మినహాయింపును ఇస్తున్నారు.
తాజా వార్తలు
- షార్జాలో విషాదం.. లాక్ చేసిన కారులో ఏడేళ్ల చిన్నారి మృతి
- ఫుజైరాలో వైల్డ్ క్యాట్ పట్టివేత.. ఓనరుకు భారీ జరిమానా
- కువైట్ టవర్ టిక్కెట్ల ఫోర్జరీ.. ప్రవాసికి 7 ఏళ్ల జైలుశిక్ష
- టూరిజం ప్యాకేజీలను ఆవిష్కరించిన ఒమన్
- సోదరుడిని కత్తితో చంపిన యువకుడికి 15ఏళ్ల జైలుశిక్ష
- దుబాయ్ టాక్సీలో వస్తువులు మర్చిపోతే ఏం చేయాలి?
- ఐదోసారి రష్యా అధ్యక్షుడిగా పుతిన్..
- ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమాన సర్వీసులు రద్దు
- వేములవాడ ఆలయంలో ప్రధాని మోడీ ప్రత్యేక పూజలు
- బహ్రెయిన్ స్కూళ్లల్లో ఇంగ్లిష్ లో సైన్స్, మ్యాథ్స్ బోధన