దుబాయ్ పార్కుల్లో వీరికి ఉచిత ప్రవేశం
- November 14, 2017
పీపుల్ ఆఫ్ డిటర్మినేషన్ కోసం దుబాయ్ మునిసిపాలిటీ పార్కుల్లోకి ఉచిత ఎంట్రీ సౌకర్యం కల్పిస్తోంది. 'పీపుల్ ఆఫ్ డిటర్మినేషన్'ని గౌరవించే క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు దుబాయ్ మునిసిపాలిటీ వర్గాలు వెల్లడించాయి. దుబాయ్ క్రౌన్ ప్రిన్స్, అలాగే దుబాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఛైర్మన్ షేక్ హమదాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ ప్రారంభించిన 'మై కమ్యూనిటీ ఈజ్ ఎ ప్లేస్ ఫర్ ఆల్' ఇనీషియేటివ్లో భాగంగానూ 'పీపుల్ ఆఫ్ డిటర్మినేషన్'కి ఈ అరుదైన అవకాశం కల్పిస్తున్నారు. 2020 నాటికి దుబాయ్ని పీపుల్ ఆఫ్ డిటర్మినేషన్ ఫ్రెండ్లీ డెస్టినేషన్గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని అధికారులు తెలిపారు. పీపుల్ ఆఫ్ డిటర్మినేషన్కి సాయంగా వచ్చేవారికీ ఫీజు నుంచి మినహాయింపును ఇస్తున్నారు.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!