బహ్రెయిన్లో తెలుగు మహిళ మిస్సింగ్
- November 14, 2017మనామా: భారతీయ వలసదారురాలైన ఓ మహిళ, తాను పనిచేసే యజమాని వర్క్ ప్లేస్ నుంచి మిస్సింగ్ అయినట్లుగా తేలింది. ఏడాదిగా ఆమె ఆచూకీ లేదని బహ్రెయిన్లోని ఇండియన్ ఎంబసీకి సమాచారం అందింది. ఆంధ్రప్రదేశ్కి చెందిన ధనలక్ష్మి కోట వివరాలు తెలిసినవారు ఇండియన్ ఎంబసీలో లేబర్ సెక్షన్కి సమాచారం అందించవలసి ఉంటుంది. ఆమె కోసం ఆమె కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో సైకిళ్లు, స్కూటర్ల కోసం మల్టీయూజ్ ట్రాక్
- సౌత్ అల్ బతినా గవర్నరేట్లో అగ్నిప్రమాదం
- కింగ్ సల్మాన్ కు వైద్య పరీక్షలు
- నకిలీ వర్క్ పర్మిట్లు సేల్..ఇద్దరు అరెస్ట్
- మారిటైమ్ సేఫ్టీ నినాదంతో అంతర్జాతీయ మహిళా దినోత్సవం
- ఇరాన్ అధ్యక్షుడు రైసీహెలికాప్టర్ ప్రమాదంలో మృతి..!
- యూఏఈ ప్రయాణ వ్యాక్సిన్లు: అవసరమైన జాబ్లు, ఖర్చులు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..