బహ్రెయిన్‌లో తెలుగు మహిళ మిస్సింగ్‌

- November 14, 2017 , by Maagulf
బహ్రెయిన్‌లో తెలుగు మహిళ మిస్సింగ్‌

మనామా: భారతీయ వలసదారురాలైన ఓ మహిళ, తాను పనిచేసే యజమాని వర్క్‌ ప్లేస్‌ నుంచి మిస్సింగ్‌ అయినట్లుగా తేలింది. ఏడాదిగా ఆమె ఆచూకీ లేదని బహ్రెయిన్‌లోని ఇండియన్‌ ఎంబసీకి సమాచారం అందింది. ఆంధ్రప్రదేశ్‌కి చెందిన ధనలక్ష్మి కోట వివరాలు తెలిసినవారు ఇండియన్‌ ఎంబసీలో లేబర్‌ సెక్షన్‌కి సమాచారం అందించవలసి ఉంటుంది. ఆమె కోసం ఆమె కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com