బహ్రెయిన్లో తెలుగు మహిళ మిస్సింగ్
- November 14, 2017
మనామా: భారతీయ వలసదారురాలైన ఓ మహిళ, తాను పనిచేసే యజమాని వర్క్ ప్లేస్ నుంచి మిస్సింగ్ అయినట్లుగా తేలింది. ఏడాదిగా ఆమె ఆచూకీ లేదని బహ్రెయిన్లోని ఇండియన్ ఎంబసీకి సమాచారం అందింది. ఆంధ్రప్రదేశ్కి చెందిన ధనలక్ష్మి కోట వివరాలు తెలిసినవారు ఇండియన్ ఎంబసీలో లేబర్ సెక్షన్కి సమాచారం అందించవలసి ఉంటుంది. ఆమె కోసం ఆమె కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.
తాజా వార్తలు
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!







