ఆయన హయంలో జరిగిన అభివృద్ధి అమోఘం
- November 15, 2017
కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి, టీడీపీ నేత అశోక్ గజపతిరాజు కొత్త రికార్డ్ సృష్టించారు. ఆయన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టి ఇప్పటికి 42 నెలలు అయింది. 2014లో కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అశోక్ గజపతిరాజు అదే శాఖ మంత్రిగా ఇప్పటికీ కొనసాగుతున్నారు.ఆ శాఖ బాధ్యతలను ఆయన 42 నెలలుగా నిర్వహిస్తూ రికార్డు నెలకొల్పడం విశేషం. ఈ 42 నెలల్లో... కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా అశోకగజపతిరాజు బాగానే సేవలు అందించారు. అంతేకాదు ఈయన హయాంలోనే.. ఈజ్ ఆఫ్ డూయింగ్ లో 10వ స్థానంలో ఉన్న శాఖ 3వ స్థానానికి వచ్చింది. డెబ్భై ఏళ్లలో సాధించిన అభివృద్ధి అంతా ఒక ఎత్తు అయితే, అశోక్ గజపతిరాజు హయంలో జరిగిన అభివృద్ధి మరో ఎత్తుగా చెప్పవచ్చు.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







