మెగాహీరోలకు నంది అవార్డ్స్ విషయం లో అన్యాయం జరిగింది
- November 17, 2017
హీరో శివాజీ నంది అవార్డ్స్ రగడ పై తనదైన స్టైల్ లో స్పందించాడు. అవార్డ్స్ విషయంలో మెగా హీరోలకు అన్యాయం జరిగింది అన్న మాటలో నిజం ఉందని అన్నారు.. అంతేకాదు.. సినిమా ఇండస్ట్రీలో భజనపరులు ఉన్నారని.. అటువంటి వారు అధికారం ఎవరి చేతిలో ఉంటే వారికి భజన చేస్తారు అని చెప్పాడు..
అసలు నంది అవార్డ్స్ కొందరి వ్యక్తుల అభిప్రాయంతో కాకుండా ప్రజల అభిప్రాయంతో ఇస్తే ఎటువంటి వివాదాలు ఏర్పడవు అని అన్నారు. తాను హీరోగా నటించిన మిసమ్మ సినిమాలో తన నటనకు గాను... ఉత్తమ నటుడు అవార్డ్ ఇవ్వాలని కొంతమంది నంది అవార్డ్ కమిటీ సభ్యులు భావించినా.. అప్పట్లో కొందరు తనకు అవార్డ్ రాకుండా అడ్డుకున్నారని శివాజీ గుర్తు చేసుకొన్నాడు. ఈ నంది అవార్డ్స్ పై టాలీవుడ్ లో అందరూ తలో విధంగా స్పందిస్తూ.. వివిధ వర్గాలుగా విడిపోయాయి.. అని అంటున్నారు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు