మెగాహీరోలకు నంది అవార్డ్స్ విషయం లో అన్యాయం జరిగింది
- November 17, 2017
హీరో శివాజీ నంది అవార్డ్స్ రగడ పై తనదైన స్టైల్ లో స్పందించాడు. అవార్డ్స్ విషయంలో మెగా హీరోలకు అన్యాయం జరిగింది అన్న మాటలో నిజం ఉందని అన్నారు.. అంతేకాదు.. సినిమా ఇండస్ట్రీలో భజనపరులు ఉన్నారని.. అటువంటి వారు అధికారం ఎవరి చేతిలో ఉంటే వారికి భజన చేస్తారు అని చెప్పాడు..
అసలు నంది అవార్డ్స్ కొందరి వ్యక్తుల అభిప్రాయంతో కాకుండా ప్రజల అభిప్రాయంతో ఇస్తే ఎటువంటి వివాదాలు ఏర్పడవు అని అన్నారు. తాను హీరోగా నటించిన మిసమ్మ సినిమాలో తన నటనకు గాను... ఉత్తమ నటుడు అవార్డ్ ఇవ్వాలని కొంతమంది నంది అవార్డ్ కమిటీ సభ్యులు భావించినా.. అప్పట్లో కొందరు తనకు అవార్డ్ రాకుండా అడ్డుకున్నారని శివాజీ గుర్తు చేసుకొన్నాడు. ఈ నంది అవార్డ్స్ పై టాలీవుడ్ లో అందరూ తలో విధంగా స్పందిస్తూ.. వివిధ వర్గాలుగా విడిపోయాయి.. అని అంటున్నారు.
తాజా వార్తలు
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై ఖతార్ ఎమిర్, అమెరికా అధ్యక్షుడి ఫోన్ సంభాషణ
- బహ్రెయిన్ లో మరో భారీ టెర్రర్ నెట్వర్క్ క్రాక్ డౌన్..!!
- స్వదేశానికి వస్తూ అనంతలోకాలకు..పార్థివ దేహం ఇండియాకు తరలించే ప్రయత్నం..!!
- షార్జాలో భారతీయ వ్యక్తి దారుణ హత్య..సోషల్ మీడియా వివాదమే కారణమా?
- ఇండియా, జిబూటీలతో జెడ్డా లింకింగ్..అందుబాటులోకి కొత్త సర్వీస్..!!
- బిగ్ టికెట్ అబుదాబి.. Dh20 మిలియన్స్ గెలుచుకున్న భారతీయ ప్రవాసి..!!
- ఖతార్ లో గోడివా చాక్లెట్ బార్ రీకాల్..!!
- బహ్రెయిన్, కువైట్లపై దాడులపై స్పందించిన ఒమన్..!!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- టీఆర్ఎస్ చీఫ్ కవితతో బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ భేటీ









