మెగాహీరోలకు నంది అవార్డ్స్ విషయం లో అన్యాయం జరిగింది
- November 17, 2017
హీరో శివాజీ నంది అవార్డ్స్ రగడ పై తనదైన స్టైల్ లో స్పందించాడు. అవార్డ్స్ విషయంలో మెగా హీరోలకు అన్యాయం జరిగింది అన్న మాటలో నిజం ఉందని అన్నారు.. అంతేకాదు.. సినిమా ఇండస్ట్రీలో భజనపరులు ఉన్నారని.. అటువంటి వారు అధికారం ఎవరి చేతిలో ఉంటే వారికి భజన చేస్తారు అని చెప్పాడు..
అసలు నంది అవార్డ్స్ కొందరి వ్యక్తుల అభిప్రాయంతో కాకుండా ప్రజల అభిప్రాయంతో ఇస్తే ఎటువంటి వివాదాలు ఏర్పడవు అని అన్నారు. తాను హీరోగా నటించిన మిసమ్మ సినిమాలో తన నటనకు గాను... ఉత్తమ నటుడు అవార్డ్ ఇవ్వాలని కొంతమంది నంది అవార్డ్ కమిటీ సభ్యులు భావించినా.. అప్పట్లో కొందరు తనకు అవార్డ్ రాకుండా అడ్డుకున్నారని శివాజీ గుర్తు చేసుకొన్నాడు. ఈ నంది అవార్డ్స్ పై టాలీవుడ్ లో అందరూ తలో విధంగా స్పందిస్తూ.. వివిధ వర్గాలుగా విడిపోయాయి.. అని అంటున్నారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









