యాభై ఏళ్ళ నాటి సౌదీ అరామ్కో జెడ్డా రిఫైనరీ నిరవధికంగా మూసివేత
- November 19, 2017జెడ్డా : పురాతన చమురు శుద్ధి కర్మాగారం మూతపడింది. పర్యావరణ సమస్య ఉండటంతో జెట్డాలో రోజుకు 90,000 బ్యారెల్ ముడి చమురు శుద్ధి చేసే సౌదీ అరామ్కో జెడ్డా రిఫైనరీ కర్మాగారాన్ని నిరవధికంగా మూసివేశారు. జెడ్డాకు చెందిన పారిశ్రామిక వర్గాల సమాచారం మేరకు ఈ సంగతి వెలుగులోనికి వచ్చింది. ఆ కర్మాగారం కాలం చెల్లడం మరియు పర్యావరణv ఆందోళనల కారణంగా రిఫైనరీని మూసివేయడానికి తగిన పరిస్థితులు ఏర్పడ్డాయి. 1967 లో ఆరంభమైన ఈ చమురుశుద్ధి కర్మాగారం దేశం యొక్క పశ్చిమ ప్రాంతంలో ఎక్కువ భాగం తన విలువైన సేవలను అందించింది. ఈ మూసివేత కారణంగా ఇతర సౌదీ చమురుశుద్ధి కర్మాగారాల వద్ద డిమాండ్ పెరుగుతుంది. సౌదీ అరామ్కో జెడ్డా రిఫైనరీ ద్రవీకృత పెట్రోలియం వాయువు, గ్యాసోలిన్, డీజిల్, తారు మరియు జెట్ ఇంధనం మరియు నఫ్తాలను సమర్ధవంతంగా ఎగుమతి చేసింది.
తాజా వార్తలు
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- మరోసారి హైదరాబాద్లో డ్రగ్స్ కలకలం..!
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం