హీరో శివాజీ అరెస్ట్
- November 20, 2017
ఏపీ కి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. సోమవారం ఉదయం ప్రతిపక్ష, విపక్ష నేతలు ఆందోళన చేపట్టారు. ఇందులో భాగంగానే వీరంతా ' ఛలో అసెంబ్లీ ర్యాలీ' నిర్వహించారు. కాగా.. ఈ రోజు తెల్లవారు జామున పలువురు నేతలను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు అయిన వారిలో ప్రత్యేక హోదా సాదన సమితి సంఘ నేతలు చలసాని శ్రీనివాసరావు, సినీ హీరో శివాజీ తదితరులు ఉన్నారు. ఈ విషయంపై హీరో శివాజీ మాట్లాడుతూ.. తాము ప్రశాంతంగా ఛలో అసెంబ్లీ కార్యక్రమం చేద్దామనుకున్నామని.. సీఎం దానిని అడ్డుకోవడం మంచి నిర్ణయం కాదన్నారు. అభివృద్ధి పేరుతో చంద్రబాబు రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఈ మూడున్నరేళ్లలో రాష్ట్రంలో కొంచెం కూడా అభివృద్ధి జరగలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష