ఇకపై ఆరోగ్య ప్రత్యేక కేంద్రాలలో నగదు ఇవ్వకుండా కె నెట్ ద్వారా చెల్లింపులు
- November 20, 2017
కువైట్ : కె నెట్ సౌకర్యంను కువైట్ ప్రభుత్వం త్వరలో ఆమోదించనుంది. ఇకపై అన్ని ఆసుపత్రులలో, ఆరోగ్య, ప్రత్యేక కేంద్రాలలో ఎటువంటి నగదు ఇవ్వకుండా కె నెట్ సహాయంతో ఆరోగ్య ఫీజులను చెల్లించవచ్చని ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. ఫీజు వసూలు చేయటానికి మార్గదర్శకత్వం వహిస్తోంది. ప్రత్యేకించి సాయంత్ర సమయంలో ఆరోగ్య సౌకర్యాలలో అకౌంటింగ్ సిబ్బంది సహాయం ఉండదు కనుక ఇది ఉపయుక్తంగా ఉంటుందని పేర్కొంది. కె నెట్ ఆటోమేటెడ్ ప్రాధమిక సంరక్షణ కల్గి ఉండటమే కాక ఆసుపత్రులతో ఆటోమేటెడ్ సిస్టమ్ తో తక్షణమే అనుసంధానించబడి ఉంటుంది. మంత్రిత్వ శాఖ తొలిదశలో ప్రయోగాత్మకంగా కె నెట్ ఏర్పాటు పరిశీలించింది. అది విజయవంతం కావడంతో, 30 యంత్రాల ఏర్పాటుచేసింది. ప్రవాసీయులకు ఆరోగ్య రుసుము పెంచాలని నిర్ణయం వెలువడిన తర్వాత ఈ చర్యలు తీసుకుంది.
తాజా వార్తలు
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు







