ఇకపై ఆరోగ్య ప్రత్యేక కేంద్రాలలో నగదు ఇవ్వకుండా కె నెట్ ద్వారా చెల్లింపులు
- November 20, 2017
కువైట్ : కె నెట్ సౌకర్యంను కువైట్ ప్రభుత్వం త్వరలో ఆమోదించనుంది. ఇకపై అన్ని ఆసుపత్రులలో, ఆరోగ్య, ప్రత్యేక కేంద్రాలలో ఎటువంటి నగదు ఇవ్వకుండా కె నెట్ సహాయంతో ఆరోగ్య ఫీజులను చెల్లించవచ్చని ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. ఫీజు వసూలు చేయటానికి మార్గదర్శకత్వం వహిస్తోంది. ప్రత్యేకించి సాయంత్ర సమయంలో ఆరోగ్య సౌకర్యాలలో అకౌంటింగ్ సిబ్బంది సహాయం ఉండదు కనుక ఇది ఉపయుక్తంగా ఉంటుందని పేర్కొంది. కె నెట్ ఆటోమేటెడ్ ప్రాధమిక సంరక్షణ కల్గి ఉండటమే కాక ఆసుపత్రులతో ఆటోమేటెడ్ సిస్టమ్ తో తక్షణమే అనుసంధానించబడి ఉంటుంది. మంత్రిత్వ శాఖ తొలిదశలో ప్రయోగాత్మకంగా కె నెట్ ఏర్పాటు పరిశీలించింది. అది విజయవంతం కావడంతో, 30 యంత్రాల ఏర్పాటుచేసింది. ప్రవాసీయులకు ఆరోగ్య రుసుము పెంచాలని నిర్ణయం వెలువడిన తర్వాత ఈ చర్యలు తీసుకుంది.
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







