మెట్రో రైల్‌ ఘనత .. 30 కి.మీ ప్రారంభించడం దేశంలోనే తొలిసారి

- November 21, 2017 , by Maagulf
మెట్రో రైల్‌ ఘనత .. 30 కి.మీ ప్రారంభించడం దేశంలోనే తొలిసారి

హైదరాబాద్‌ మెట్రోను పరుగులు పెట్టించడానికి ఏర్పాట్లు వడివడిగా జరుగుతున్నాయి. నాగోల్‌ నుంచి మియాపూర్‌ దాకా.. 30 కిలోమీటర్ల పొడవునా ట్రాక్ రెడీ అయిపోయింది. ఈ రూట్‌కు కమిషన్ ఆఫ్ మెట్రో రైల్‌ సేఫ్టీ నుంచి క్లియరెన్స్‌ కూడా వచ్చేసింది. ఇక మెట్రోకోచ్‌లు పట్టాలపై జనాల్ని ఎక్కించుకుని పరిగెత్తడమే మిగిలి ఉంది.. ఇప్పటికే ట్రయల్‌రన్‌ కూడా జోరుగా చేస్తున్న ఎల్‌ అండ్ టీ.. హైదరాబాదీలకు మెట్రో రైడ్‌ మరిచిపోలేని అనుభూతిని మిగుల్చుతుందంటోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com