మెట్రో రైల్ ఘనత .. 30 కి.మీ ప్రారంభించడం దేశంలోనే తొలిసారి
- November 21, 2017
హైదరాబాద్ మెట్రోను పరుగులు పెట్టించడానికి ఏర్పాట్లు వడివడిగా జరుగుతున్నాయి. నాగోల్ నుంచి మియాపూర్ దాకా.. 30 కిలోమీటర్ల పొడవునా ట్రాక్ రెడీ అయిపోయింది. ఈ రూట్కు కమిషన్ ఆఫ్ మెట్రో రైల్ సేఫ్టీ నుంచి క్లియరెన్స్ కూడా వచ్చేసింది. ఇక మెట్రోకోచ్లు పట్టాలపై జనాల్ని ఎక్కించుకుని పరిగెత్తడమే మిగిలి ఉంది.. ఇప్పటికే ట్రయల్రన్ కూడా జోరుగా చేస్తున్న ఎల్ అండ్ టీ.. హైదరాబాదీలకు మెట్రో రైడ్ మరిచిపోలేని అనుభూతిని మిగుల్చుతుందంటోంది.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







