మెట్రో రైల్ ఘనత .. 30 కి.మీ ప్రారంభించడం దేశంలోనే తొలిసారి
- November 21, 2017
హైదరాబాద్ మెట్రోను పరుగులు పెట్టించడానికి ఏర్పాట్లు వడివడిగా జరుగుతున్నాయి. నాగోల్ నుంచి మియాపూర్ దాకా.. 30 కిలోమీటర్ల పొడవునా ట్రాక్ రెడీ అయిపోయింది. ఈ రూట్కు కమిషన్ ఆఫ్ మెట్రో రైల్ సేఫ్టీ నుంచి క్లియరెన్స్ కూడా వచ్చేసింది. ఇక మెట్రోకోచ్లు పట్టాలపై జనాల్ని ఎక్కించుకుని పరిగెత్తడమే మిగిలి ఉంది.. ఇప్పటికే ట్రయల్రన్ కూడా జోరుగా చేస్తున్న ఎల్ అండ్ టీ.. హైదరాబాదీలకు మెట్రో రైడ్ మరిచిపోలేని అనుభూతిని మిగుల్చుతుందంటోంది.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష