అవయవ దాన పత్రంపై రకుల్ ప్రీత్ సింగ్ సంతకం
- November 24, 2017మనిషి మరణించినా మరొకరికి వెలుగుల్ని పంచొచ్చు అని మొదలైన అవయవదాన కార్యక్రమం రాను రాను వైద్య రంగంలో చోటు చేసుకున్న విప్లవాత్మక మార్పుల కారణంగా మనిషి శరీరంలోని చాలా భాగాలు మరణానంతరం మరికొద్దిమందికి ఉపయోగించవచ్చని తెలిపింది. అవయవ దానంపై అందరికీ అవగాహన కల్పిస్తూ అనేక కార్యక్రమాలు చేపడుతోంది. భాగ్యనగర ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ నెల 26న నిర్వహించే 10కే రన్లో పాల్గొనమంటూ అందాల తార రకుల్ ప్రీత్ సింగ్ అభిమానుల్ని కోరుతోంది. ఈ సందర్భంగా తాను కూడా అవయదానం చేస్తున్నట్లు ఆర్గాన్ డొనేషన్ పత్రంపై సంతకం చేసింది.
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?