హైదరాబాద్ లో నేటి నుంచి మెట్రో స్మార్ట్కార్డు విక్రయాలు
- November 25, 2017
హైదరాబాద్: నేటి నుంచి మెట్రో రైలుకు సంబంధించిన స్మార్ట్ కార్డుల విక్రయం జరగనుంది. నాలుగు స్టేషన్లలో ఈ స్మార్ట్ కార్డులను విక్రయించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. మియాపూర్, ఎస్ఆర్ నగర్, తార్నాక, నాగోల్ స్టేషన్లలో ఈ కార్డులను విక్రయించనున్నారు. ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు ఈ స్మార్ట్ కార్డులను విక్రయిస్తారు. కాగా... ఈ స్మార్ట్ కార్డు ద్వారా టికెట్ చార్జీల్లో 5 శాతం డిస్కౌంట్ లభించనుండగా భవిష్యత్లో ఈ కార్డు ద్వారా 16 రకాల సేవలు లభించే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- పెద్దేశ్వర్ హెల్త్ కేర్ సెంటర్లో అత్యంత అరుదైన ఈఎన్టీ శస్త్రచికిత్సలు
- ఇండోనేషియాలో 22 మంది ఆహుతి
- విద్యార్థుల కోసం బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్
- సౌదీలో 2% పెరిగిన విదేశీ రెమిటెన్స్..!!
- దోహా, రియాద్ మధ్య 2గంటలు తగ్గనున్న ట్రావెల్ టైమ్..!!
- భారత్ కు బంగారం తీసుకువెళుతున్నారా?
- కువైట్ లో మాదకద్రవ్యాల రవాణకు పాల్పడితే ఉరిశిక్ష..!!
- గల్ఫ్ యూత్ లీడర్షిప్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- ఒమన్ ఆయిల్, గ్యాస్ ఆవిష్కరణ..శతాబ్ది ఉత్సవాలు..!!
- నైజీరియాలో అపహరణకు గురైన 100 మంది పిల్లల అప్పగింపు







