రియల్ టైం గవర్నెన్స్ కమాండ్ కంట్రోల్ సెంటర్ను ప్రారంభించిన సీఎం
- November 26, 2017
అమరావతి: వెలగపూడి సచివాలయం మొదటి అంతస్తులో ఏర్పాటు చేసిన రియల్ టైం గవర్నెన్స్ కమాండ్ కంట్రోల్ సెంటర్ను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ... అధికారులు, ప్రజలతో ఎక్కడి నుంచైనా వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించే అవకాశం ఉంటుందన్నారు. నూతన సాంకేతిక పరిజ్ఞానంతో కమాండ్ కంట్రోల్ సెంటర్ ను ఏర్పాటుచేయడం జరిగిందని, విపత్తులు, ప్రమాదాల సమయంలో సెంటర్ నుంచి పర్యవేక్షించే అవకాశం ఉంటుందని సీఎం అన్నారు.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!