భారత్ శక్తి సామర్ధ్యాలు ప్రపంచ దేశాలు గుర్తించాయన్నారు మోడీ

- November 13, 2015 , by Maagulf
భారత్ శక్తి సామర్ధ్యాలు ప్రపంచ దేశాలు గుర్తించాయన్నారు మోడీ

బ్రిటన్ ప్రధాని కామెరూన్ కు భారత్ పట్ల అపార ప్రేమాభిమానాలు, గౌరవం ఉంది. భారత్ గురించి ఆయనకు మీ ద్వారానే తెలిసింది. అసలు మీద్వారానే ప్రపంచానికి భారత్ గురించి తెలిసింది అని మోడీ అన్నారు. ప్రవాస భారతీయుల వల్లే భారత్ శక్తి సామర్ధ్యాలు ప్రపంచ దేశాలు గుర్తించాయన్నారు. ఇప్పుడు ప్రపంచం మొత్తం భారత్ వైపు చూస్తోందని మోడీ అన్నారు.భారత్ ను ఒక శక్తిగా గుర్తిస్తోందన్నారు. భారత్ పై ఇప్పుడ ప్రపంచం దృక్ఫథం మారుతోందన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com