యూఏఈ నేషనల్ డే: 606 మంది ఖైదీలకు క్షమాభిక్ష
- November 27, 2017
యూఏఈ నేషనల్ డే సందర్భంగా ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించారు యూఏఈ ప్రైమ్ మినిస్టర్, వైస్ ప్రెసిడెంట్, దుబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్. 46వ నేషనల్ డే పురస్కరించుకుని ఈ క్షమాభిక్షను షేక్ మొహమ్మద్ ప్రసాదించినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. దుబాయ్ ప్యునిటివ్ మరియు కరెక్టివ్ ఇన్స్టిట్యూషన్స్లో ఖైదీలుగా ఉన్నవారికి ఈ క్షమాభిక్ష వర్తిస్తుంది. క్షమాభిక్ష నేపథ్యంలో సంబంధిత శాఖలు తదుపరి చర్యల నిమిత్తం సన్నద్ధమవుతున్నాయి.
తాజా వార్తలు
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..







