యూఏఈ నేషనల్ డే: 606 మంది ఖైదీలకు క్షమాభిక్ష
- November 27, 2017
యూఏఈ నేషనల్ డే సందర్భంగా ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించారు యూఏఈ ప్రైమ్ మినిస్టర్, వైస్ ప్రెసిడెంట్, దుబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్. 46వ నేషనల్ డే పురస్కరించుకుని ఈ క్షమాభిక్షను షేక్ మొహమ్మద్ ప్రసాదించినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. దుబాయ్ ప్యునిటివ్ మరియు కరెక్టివ్ ఇన్స్టిట్యూషన్స్లో ఖైదీలుగా ఉన్నవారికి ఈ క్షమాభిక్ష వర్తిస్తుంది. క్షమాభిక్ష నేపథ్యంలో సంబంధిత శాఖలు తదుపరి చర్యల నిమిత్తం సన్నద్ధమవుతున్నాయి.
తాజా వార్తలు
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!
- యూఏఈ, జీసీసీ దేశాల అత్యవసర సమావేశం..ఉమ్మడి కార్యాచరణపై సమీక్ష..!!
- కువైట్ లో వీసా గడువు పొడిగింపు, విదేశాలలో ఉన్నవారికి సెలవు మంజూరు..!!
- ఇరాన్ దురాక్రమణను ఖండించండి..అంతర్జాతీయ సమాజానికి సౌదీ పిలుపు..!!
- సోషల్ మీడియాను దుర్వినియోగం..నలుగురు అరెస్టు..!!
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు









