యూఏఈ నేషనల్ డే: 606 మంది ఖైదీలకు క్షమాభిక్ష
- November 27, 2017
యూఏఈ నేషనల్ డే సందర్భంగా ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించారు యూఏఈ ప్రైమ్ మినిస్టర్, వైస్ ప్రెసిడెంట్, దుబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్. 46వ నేషనల్ డే పురస్కరించుకుని ఈ క్షమాభిక్షను షేక్ మొహమ్మద్ ప్రసాదించినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. దుబాయ్ ప్యునిటివ్ మరియు కరెక్టివ్ ఇన్స్టిట్యూషన్స్లో ఖైదీలుగా ఉన్నవారికి ఈ క్షమాభిక్ష వర్తిస్తుంది. క్షమాభిక్ష నేపథ్యంలో సంబంధిత శాఖలు తదుపరి చర్యల నిమిత్తం సన్నద్ధమవుతున్నాయి.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







