HICC కి చేరుకున్న ఉపాసన, బ్రాహ్మణి
- November 28, 2017
తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్లోబల్ సమ్మిట్ -2017కు ఎంతో మంది మహిళ పారిశ్రామిక వేత్తలు హాజరవుతున్నారు. వారిలో అపోలో వైస్ ప్రెసిడెంట్ ఉపాసన కామినేని, హెరిటేజ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రాహ్మణి కూడా ఉన్నారు. వీరిద్దరు ఇప్పటికే హెచ్ఐసీసీ చేరుకున్నారు. వీరితో పాటు పలు దేశాలకు చెందిన మహిళ పారిశ్రామిక వేత్తలు కూడా ఈ సదస్సుకు హాజరుకానున్నారు. ప్రారిశ్రామికంగా భారత్ లో అన్ని రకాల పెట్టుబడులకు అనుకూలమని చెప్పడమే జీఈఎస్ సదస్సు ముఖ్య ఉదేశం అంటున్నారు వ్యాపార నిపుణులు. ఇక్కడున్న అవకాశాలపై పూర్తిగా ప్రతినిధులను వివరించేందుకు తెలంగాణ ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







