HICC కి చేరుకున్న ఉపాసన, బ్రాహ్మణి
- November 28, 2017
తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్లోబల్ సమ్మిట్ -2017కు ఎంతో మంది మహిళ పారిశ్రామిక వేత్తలు హాజరవుతున్నారు. వారిలో అపోలో వైస్ ప్రెసిడెంట్ ఉపాసన కామినేని, హెరిటేజ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రాహ్మణి కూడా ఉన్నారు. వీరిద్దరు ఇప్పటికే హెచ్ఐసీసీ చేరుకున్నారు. వీరితో పాటు పలు దేశాలకు చెందిన మహిళ పారిశ్రామిక వేత్తలు కూడా ఈ సదస్సుకు హాజరుకానున్నారు. ప్రారిశ్రామికంగా భారత్ లో అన్ని రకాల పెట్టుబడులకు అనుకూలమని చెప్పడమే జీఈఎస్ సదస్సు ముఖ్య ఉదేశం అంటున్నారు వ్యాపార నిపుణులు. ఇక్కడున్న అవకాశాలపై పూర్తిగా ప్రతినిధులను వివరించేందుకు తెలంగాణ ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







