అతిధులకు ఆతిధ్యం ఇస్తోన్న ఫలక్ నుమా
- November 28, 2017
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూతురు ఇవాంక తన టీమ్తో మహిళలకు ఆర్థిక సాధికారత కల్పించాలన్నదే ప్రధాన ఉద్దేశంతో సదస్సు సాగుతోన్న ఈ సదస్సులో పాల్గొనడానికి హైదరాబాద్ వచ్చారు. ఈ నేపధ్యంలో ఇవాంక కోసం ఫలక్నుమా ప్యాలెస్లో స్పెషల్ మెనూ సిద్ధం చేశారు. ఎగ్జిక్యూటివ్ చెఫ్ సాజేష్ నాయర్ నేతృత్వంలో ప్రత్యేక వంటకాలను రెడీ చేశారు.
తాజా వార్తలు
- తెలంగాణ: ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు..
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్
- ఏప్రిల్ 26 నుండి జజీరా ఎయిర్వేస్ నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం
- యువ టెక్ మేధస్సుల కోసం 'టినీ టెక్నీస్-2కే26' టెక్నో స్కిల్స్ బూట్క్యాంప్
- SR 4 మిలియన్ల ఫైన్స్ వేసిన ఆరోగ్య బీమా మండలి..!!
- కువైట్ లో సామాజిక సమావేశాల పై నిషేధం ఎత్తివేత..!!
- షార్జాలోని అల్ ధైద్లో 13 టన్నుల పాడైన ఫుడ్ ధ్వంసం..!!
- విదేశాంగ మంత్రితో అమెరికా రాయబారి సమావేశం..!!
- అల్ సీబ్లో డ్రగ్ కలకలం..అరబ్ జాతీయుడు అరెస్టు..!!









