సకాలంలో చెల్లించకపోతే 25 దిర్హామ్ల జరీమానా: ఎటిసలాట్
- November 29, 2017
యూఏఈ:సకాలంలో బిల్లు చెల్లించని వినియోగదారుల నుంచి యూఏఈ టెలికాం సంస్థ ఎటిసలాట్ 25 దిర్హామ్లను అపరాధ రుసుము కింద వసూలు చేయనుంది. ల్యాండ్లైన్, మొబైల్ సర్వీసులకు ఈ లేట్ పేమెంట్ వర్తిస్తుందని సంస్థ పేర్కొంది. అలాగే, ఎటిసలాట్తోపాటు యూఏఈకి చెందిన మరో టెలికాం కంపెనీ డు, ఐదు శాతం వ్యాట్ని తమ సర్వీసులు, ప్రోడక్ట్స్పై వసూలు చేయనున్నట్లు ప్రకటించాయి. జనవరి 1 నుంచి అమల్లోకి వ్యాట్ రానున్న దరిమిలా, ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ సంస్థలు స్పష్టం చేశాయి. పలు రకాలైన వస్తువులు, సర్వీసులపై యూఏఈ జనవరి 1 నుంచి ఐదు శాతం వ్యాట్ని వసూలు చేయనున్న సంగతి తెలిసినదే.
తాజా వార్తలు
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..
- కొత్త కారు కొనేవాళ్లకు ఇక పండగే అంటున్న భారత ప్రభుత్వం