'రారండోయ్..' సినిమా రీమేక్ లో నిఖిల్..
- November 30, 2017
అక్కినేని నాగ చైత్యన , రకుల్ ప్రీతి సింగ్ జంటగా నటించిన 'రారండోయ్ వేడుక చూద్దాం' చిత్రం ఎలాంటి హిట్ సాధించిందో తెలియంది కాదు. కళ్యాణ్ కృష్ణ తెరకెక్కించిన ఈ మూవీ , ఇప్పుడు కన్నడలో రీమేక్ అవుతుంది. ఈ రీమేక్ లో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి తనయుడు నిఖిల్ గౌడ హీరోగా నటిస్తున్నాడు. కన్నడ లో 'సీతారామ కళ్యాణం' పేరుతో తెరకెక్కుతుంది. ఈ చిత్రాన్ని కుమారస్వామి నిర్మించబోతున్నాడు.
నిఖిల్ గత ఏడాది రూ.75 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన 'జాగ్వార్' సినిమాతో హీరోగా పరిచయమైన సంగతి తెలిసిందే. ఆ సినిమా కన్నడ తో పాటు తెలుగులోనూ రిలీజ్ అయి ఫ్లాప్ అయింది. తొలి సినిమాతో యాక్షన్ హీరో అయిపోదామని చూసిన నిఖిల్ కు ఎదురు దెబ్బ తగలడం తో ఇప్పుడు ఫ్యామిలీ కథ తో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. మరి నిఖిల్ కు ఈ చిత్రం ఎలాంటి హిట్ ఇస్తుందో చూడాలి.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









