అంబరాన్నంటిన 'కిమ్ జాంగ్ ఉన్' సంతోషం
- November 30, 2017
ప్యాంగ్యాంగ్: ఉత్తరకొరియా తాజాగా పరీక్షించిన క్షిపణి, అతిపెద్ద క్షిపణి హాసంగ్-15 అని తెలిసింది. ఉత్తరకొరియా పరీక్షించిన వాటిలో అన్నింటికన్నా ఇదే శక్తివంతమైంది. తాజాగా పరీక్షించిన ఈ క్షిపణి వాషింగ్టన్ నగరాన్ని చేరి నాశనం చేయగలదని ఉత్తరకొరియా నిపుణులు నిర్థారించారు. దీంతో అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. విజయ గర్వంతో అయన హృదయం ఉప్పొంగిపోతోంది. అత్యంత శక్తివంతమైన క్షిపణిని తయారు చేశామని ఉత్తరకొరియా సైన్యం ప్రకటన చేసింది. ఈ క్షిపణి సుమారు 150 కేజీల బరువు ఉంటుందని, 13,000కిలో మీటర్ల లక్ష్యాన్ని సులువుగా ఛేదించగలదని సైన్యం ప్రకటించింది.
తాజా వార్తలు
- గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..ఆసుపత్రికి తరలింపు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో ఉద్యోగాలు..
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!
- BD800 మిలియన్లతో 50వేల హౌజింగ్ యూనిట్లు..!!
- సంక్షోభాన్ని ఐక్యతతో అధిగమించిన యూఏఈ









