అంబరాన్నంటిన 'కిమ్ జాంగ్ ఉన్' సంతోషం
- November 30, 2017
ప్యాంగ్యాంగ్: ఉత్తరకొరియా తాజాగా పరీక్షించిన క్షిపణి, అతిపెద్ద క్షిపణి హాసంగ్-15 అని తెలిసింది. ఉత్తరకొరియా పరీక్షించిన వాటిలో అన్నింటికన్నా ఇదే శక్తివంతమైంది. తాజాగా పరీక్షించిన ఈ క్షిపణి వాషింగ్టన్ నగరాన్ని చేరి నాశనం చేయగలదని ఉత్తరకొరియా నిపుణులు నిర్థారించారు. దీంతో అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. విజయ గర్వంతో అయన హృదయం ఉప్పొంగిపోతోంది. అత్యంత శక్తివంతమైన క్షిపణిని తయారు చేశామని ఉత్తరకొరియా సైన్యం ప్రకటన చేసింది. ఈ క్షిపణి సుమారు 150 కేజీల బరువు ఉంటుందని, 13,000కిలో మీటర్ల లక్ష్యాన్ని సులువుగా ఛేదించగలదని సైన్యం ప్రకటించింది.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







